Tag: 24 February-02 March 2025

తొలిసారి నాగా సాధువులుగా దళితులు

‌ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. శతాబ్దాలనాటి కులాల అడ్డుగోడలను తుత్తునియలు చేస్తున్నట్టుగా ఈ సారి కుంభమేళాలో కొత్తగా నాగ సాధువులుగా అవతరించినవారిలో దళితులు, జన్‌జాతి…

సుసంపన్నం శంకరాచార్య సంప్రదాయం

కేరళకు చెందిన సాధు ఆనందవనం ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో జునా అఖాడా మహామండలేశ్వర్‌గా జనవరి 27న పదోన్నతి పొందారు. తద్వారా ఆయన భక్తుల ఆధ్యాత్మిక యాత్రను ప్రభావితం…

నాల్గవ అమృత స్నానానికి 1.90 కోట్లమంది భక్తులు

‌ప్రయాగరాజ్‌లో శుభప్రదమైన మాఘ పూర్ణిమను పురస్కరించుకొని కోట్లాదిగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేశారు. నాల్గవ అమృత స్నానానికి నిర్దేశించిన మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 11 సాయంత్రం…

నిశ్చల భక్తికి నిదర్శనం శబరి జయంతి

హిందువులు శబరిమాత జయంతిని కొన్ని ప్రాంతాలలోనే అయినా భక్తశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతికి ఆదర్శపురుషుడు శ్రీరామచంద్రుడి ఎడల ఉన్న నిరుపమానమైన భక్తికి నిదర్శనంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. శ్రీరాముడి…

అయోధ్య రామ మందిర ప్రధాన అర్చకులు దాస్‌ ‌నిర్యాణం

అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకులు మహంత సత్యేంద్రదాస్‌ ‌ఫిబ్రవరి 12న పరమపదించారు. 85 సంవత్సరాల దాస్‌ (1940-2025) ‌మెదడులో నాళాలు చిట్లి కొద్దిరోజులుగా అస్వస్థులుగా…

భారత్‌కు రెండో టైమ్‌ ‌జోన్‌ అవసరమా?

దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య…

సేద్యాన్ని ప్రోత్సహించిన బడ్జెట్‌

ఆహార అవసరాలు తీరడానికీ, గ్రామ వికాసానికీ, గ్రామీణ యువత ఉపాధికి, దేశ ఆర్థికాభివృద్ధికీ మూలం వ్యవసాయరంగమే. కాబట్టే ఆ రంగానికి 2025-26 బడ్జెట్‌లో కేంద్రం విశేష ప్రాధాన్యం…

వారసత్వానికి పురస్కారం

తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు.…

24 ఫిబ్రవరి- 02 మార్చి 2025 : వారఫలాలు

– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. వాహనాలు, భూములు…

Twitter
YOUTUBE