భారత్కు రెండో టైమ్ జోన్ అవసరమా?
దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య…
దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య…
ఆహార అవసరాలు తీరడానికీ, గ్రామ వికాసానికీ, గ్రామీణ యువత ఉపాధికి, దేశ ఆర్థికాభివృద్ధికీ మూలం వ్యవసాయరంగమే. కాబట్టే ఆ రంగానికి 2025-26 బడ్జెట్లో కేంద్రం విశేష ప్రాధాన్యం…
తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు.…
– సింహంభట్ల సుబ్బారావు, 6300674054 మేషం: అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేసేవరకూ విశ్రమించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి. వాహనాలు, భూములు…
భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది – వి. రాజారామమోహనరావు రఘునాథం ఎనిమిదో క్లాసు చదువుతుండగా, అకస్మాత్తుగా క్లాస్మేట్ బాచీ చచ్చిపోయాడు. క్లాస్ టీచర్,…
భారతీయులకు గర్వకారణమైన చాణక్య రాజనీతి సూత్రాలు అన్ని కాలమాన పరిస్థితుల్లో అన్ని రంగాలకూ మార్గదర్శకంగా నిలుస్తాయ నడంలో అతిశయోక్తి లేదు. విదేశాలు, సరిహద్దు దేశాలతో వ్యవహరించా ల్సిన…
తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే…
కొన్ని సమయాలలో భారత న్యాయస్థానాలు, ప్రధానంగా సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను శ్లాఘించకుండా ఉండలేం. ఆ అభిప్రాయాలు జాతి మౌలిక స్వరూపానికి చెందినవి కావచ్చు. సామాజిక స్వరూపానికి సంబంధించి…
పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం…
రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సజావుగా సాగడానికి రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లాల్సిన రెండు ముఖ్యమైన విభాగాలు తలోదారిలో పయనిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ పాలన గాడి…