Tag: 17-23 March 2025

ఇదీ సాధికారత…

వనితల సాధికారత…ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం – ఏ స్థాయి ఉత్సవాలకైనా ఇదే ప్రధాన నినాదం. వారిలో నేతృత్వ పటిమకు అన్ని అవకాశాలూ కలిగించాలన్నది దీనిలో కీలకం. తనను…

‘ప్రకృతి విరుద్ధమైన ప్రగతి ప్రమాదకరమే!’

ఇవాళ తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ నిర్మాణంలో జరిగిన ప్రమాదం చర్చకు వచ్చి, అందరినీ కలచివేస్తున్నది. ఆ ఎనిమిది మందిలో…

‌గరిమెళ్ల గళార్చనకు శాశ్వత విరామం

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమా చార్య పదార్చనకు అంకితమై ఆ మహా వాగ్గేయకారుడి కీర్తనలకు పట్టం కట్టిన స్వరం మూగవోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం గాయకుడిగా, ఆస్థాన…

సొరంగంలో మరణ మృదంగం

శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ-ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. మార్చి 8న ఎట్టకేలకు ఒక నిపుణుడి మృతదేహాన్ని కనుగొనగలిగారు. అంటే వెలికితీత పనులు కూడా…

అధిక సుంకాలతో అమెరికాకే నష్టం

చైనా, బ్రెజిల్‌, ఇండియా వంటి దేశాలపై పరస్పర సుంకాల విధింపు ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మార్చి 4న ఉభయసభల సంయుక్త…

డ్రగ్స్ దందాలో ముస్లిం యువత

తమిళనాడులో మాదక ద్రవ్యాల వ్యాపారం ఓ వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం వెన్నుదన్నుగా అంతకంతకూ విస్తరించుకుంటూపోతోంది. ఈ వ్యాపారంలో ముస్లిం యువత పాత్ర ఇటీవల వెలుగులోకి రావటం ఈ…

మహావీరుడు

‌భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది కీచురాళ్ల అరుపులు తప్ప మరే సవ్వడి లేదక్కడ. నల్లని ఆకాశం కింద అంతా సమంగా పరుచుకున్న కటిక…

మణిపూర్‌లో అరాచక శక్తుల ఏరివేత

ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇం‌డియాగా పేరుగాంచిన మణిపూర్‌లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.…

విశ్వసనీయతే విజయాలకు మూలం

రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తొమ్మిది నెలల తర్వాత రాష్ట్రంలోని…

Twitter
YOUTUBE