Tag: 03-09 June 2024

కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నాం…

నానాటికీ విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వేసవి వచ్చిందంటే జనానికి వణుకు పుట్టేస్తోంది. విపరీతమైన ఎండలు, కాలుష్యం కారణంగా రాత్రి అయినా చల్లబడని భూమి, కనీసం ముఖమాటానికైనా…

మన భూమి… మన భవిష్యత్తు…

కళ, సంగీతాల మాదిరిగానే ప్రకృతి ఆరాధన కూడా ఉమ్మడి భాష వంటిదే. దానికి రాజకీయ, సామాజిక హద్దులు ఉండవు. కానీ ప్రకృతిని ఆరాధించడానికీ, రక్షించుకోవడానికీ మధ్య ఇప్పుడు…

చెప్పేటందుకే నీతులు

‘ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్న మాటలను తు.చ. తప్పకుండా పాటించిన, పాటిస్తున్న కేజ్రీవాల్‌కు రోజులు అస్సలు బాగోలేవు. అవినీతిపై పోరాటం పేరుతో జాతీయ వేదికపైన వెలిసి,…

బీజేపీని ముంచబోయి…. కేసీ ఆర్ రాంగ్ నంబర్

‘‌ప్రధానమంత్రిగా అవకాశం వస్తే నేను వదులుకుంటానా?’ అంటూ విలేకరిని ఎదురు ప్రశ్నించారు మాజీ ముఖ్య మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు. ఆయన కుమారుడు కె.టి. రామారావు…

సంప్రదాయ మేధో సంపత్తి రక్షణకు ఒప్పందం

భారత్‌ ‌సహా గ్లోబల్‌ ‌సౌత్‌ ‌దేశాల సంప్రదాయ విజ్ఞానికి సంబంధించిన మేధో వనరులను పరిరక్షించే లక్ష్యంతో ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (వరల్డ్ ఇం‌టలెక్చువల్‌ ‌ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌…

ఇరాన్‌ అధ్యక్షుడి మరణం భారత్‌-ఇరాన్‌ ‌సంబంధాల భవిష్యత్తు?

బహుళ ధృవ ప్రపంచం దిశగా సమీకరణాలు వేగంగా మారుతున్న క్రమంలో, తాను ఇంక ఎంత మాత్రం పెద్దన్నగా వ్యవహరించలేనని తెలిసినా, చింతచచ్చినా పులుపు చావదన్నట్టుగా అమెరికా ఇతర…

హిందువుల విగ్రహాల తొలగింపుపై మౌనం ఎందుకు?

తెలంగాణలో ముస్లిములు హిందువుల విశ్వాసాలపై దాడి చేసిన మరో ఘటన వెలుగు చూసింది. కురవ కులస్థులు దైవంగా భావించి ఆరాధించే సంత్‌ ‌కనకదాసు విగ్రహాన్ని బలవంతంగా తొలగించి…

ఒక గిరిజన పద్మశ్రీ పురస్కార గ్రహీత వ్యథ

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారం దక్కినా, అది అందుకుంటున్నట్టు వార్తాపత్రికలలో ఫోటో వచ్చినా గొప్ప సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి…

మమత బుజ్జగింపు.. కోర్టుల యావగింపు..

ఇం‌డీ కూటమి వస్తే దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేస్తారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యకు విపక్షాలు మండిపడ్డాయి. కానీ వాస్తవం అది కాదు…

Twitter
YOUTUBE