అయోధ్యకు అక్షరార్చన… మంచన

మంచన గుండేరావు పూర్వ విభాగ్‌ ‌సంఘచాలక్‌, ‌పాలమూరు ఉద్యమం అంటే కవులు ఉంటారు. రచనలు ఉద్యమకారులకు దిశా నిర్దేశం చేస్తాయి. ఊపునిస్తాయి. హైందవ ధర్మరక్షణకు విశ్వహిందూ పరిషత్‌…

భారతీయ జీవనం.. రామాయణం

రామాయణ మహాభారత ఇతిహాసాలు రెండూ విశ్వవిరాట్పురుషుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. భగవంతుడు స్వయంగా దివి నుండి భువికి దిగివచ్చి ఆచరించి చూపిన ధర్మమార్గాలు. రామాయణం ఏనాటిది? ఏ యుగానిది!…

‘రాముడిని నిలిపి.. ధర్మాన్ని నిలబెట్టున్నాం

1989‌సంవత్సరంలో ఎక్కడైతే సింహద్వారం దగ్గర శంకుస్థాపన చేశామో, ఇప్పుడు మళ్లీ అక్కడే, కానీ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న ఆలయ ప్రాంగణంలో నిలబడడం ఓ అద్భుత అనుభవం. అనిర్వచనీయమైన అనుభూతి.…

పునరుజ్జీవన రథచక్రాల కింద వక్రభాష్యాల కకావికలు

దేశమంతా ప్రస్తుతం రామనామంతో దద్దరిల్లిపోతున్నది. అయోధ్య పేరు వినగానే ప్రజలు పులకరించి పోతున్నారు. ఐదువందల ఏళ్లకు పైగా తన సొంత గృహానికి దూరమైన ప్రభు శ్రీరాముడు ఇప్పుడు…

‘ఆం‌ధ్ర’లో అయోధ్య సంరంభం

ఆయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. సోమవారం (జనవరి 22) జరిగిన ఆ కార్యక్రమాన్ని టీవీలు, ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రజలు…

బాలరాముడికి భాగ్యనగర అలంకారాలు

అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేళ.. రామభక్తుల్లో గూడు కట్టుకున్న సంతోషం పెల్లుబికింది.మందిర…

 నేను నేతాజీని కడసారి కలసినప్పుడు… ఆ తర్వాత

జనవరి 23 నేతాజీ జయంతి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో విదేశాలలో సుక్షితులైన భారత జాతీయ సైన్యం బ్రిటిష్‌ ఇం‌డియా మీద దండెత్తి రావడానికి అనువుగా ఉంటుందని,…

ధరణి పేరుతో ‘భూమాయ’

తెలంగాణలో సమగ్ర భూమి రికార్డుల యాజమాన్యం పేరుతో గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో లోపాలు, సమస్యలు క్రమంగా బయట పడుతున్నాయి. రాష్ట్రంలో అధికార మార్పిడి…

మూడు రాజధానులు ఇక నినాదమే…!

రాజధాని అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలోని 34,322 ఎకరాల భూములను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో చిన్న, సన్నకారు రైతులే…

బంగ్లా: పాత నాయకత్వంతో కొత్త ప్రయాణం

‘భారత్‌ మాకు మిత్రదేశం. ఇరుగుపొరుగు దేశాలయిన భారత్‌-బంగ్లాదేశ్‌ కలిసి ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాయి. 1971, 75లలో భారత్‌ మాకు అండగా ఉంది. నాకు, సోదరికి, కుటుంబ సభ్యులకు…

Twitter
YOUTUBE