స్వాభిమాన సమరభూమి.. సాకేతపురి

1857 సంవత్సరం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక మైలురాయి. ఈస్టిండియా కంపెనీ నుంచి భారతావని బ్రిటిష్‌ ‌రాణి ఏలుబడిలోకి వచ్చింది. సిపాయీలు, సంస్థానాధీశులు, ఎందరో దేశభక్తుల త్యాగాలకు…

అభివృద్ధి కోసం ఆన

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీ రాజకీయాలు పాతబస్తీలోని చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ ఆలయం చుట్టే తిరుగుతున్నాయి. వరద సాయం నిలిపివేతకు బీజేపీయే కారణమని టీఆర్‌ఎస్‌…

పర్యావరణంతో రైతు రణం

ప్రపంచ వ్యవసాయ రంగం మీద గత పది సంవత్సరాలుగా పర్యావరణ మార్పులు పెను ప్రభావమే చూపిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ముప్ఫయ్‌ ‌నాలుగు దేశాలు ఆహార…

లక్ష్మీ క్షీరసాగర మథనం

– డా. కనుపూరు శ్రీనివాసులురెడ్డి శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది ఇంటి ముందున్న ఫౌంటైన్‌ ‌పక్కన కూర్చుని, మధ్యలో ఉన్న లక్ష్మీదేవి…

రాజధాని రాజకీయం

సెప్టెంబర్‌ 17.. ఈ ‌తేదీకి అవిభక్త ఆంధప్రదేశ్‌ ‌చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణ విమోచన దినం. దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్‌…

తల్లివేరు కోసం తపన, అమ్మభాషంటే ఆరాధన

రేపటి ఉషస్సును దర్శించుకునే అదృష్టం గురించి కూడా ఇవాళ చాలా మందికి సందిగ్ధమే. చరిత్రలో కనిపించే కరుడగట్టిన సైనిక నియంతృత్వాలను మించిపోయిన కరోనా వైరస్‌ ‌లక్షణం అలాంటి…

ప్రచ్ఛన్నయుద్ధంలో తెలుగు రైతులెటు?

సంపాదకీయం శాలివాహన 1941 శ్రీ శార్వరి మార్గశిర శుద్ధ చతుర్దశి 28 డిసెంబర్‌ 2020, ‌సోమవారం జాతీయ ఆంకాక్షలకు విరుద్ధం కానంతవరకు ప్రాతీయ ఆంకాక్షలను ఆదరించడం భారతీయుల…

‘‌ద్రవిడ’ అడ్డాలో ‘ఆధ్యాత్మిక’ ప్రస్థానం

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలంటే ఎంతో దమ్ము, ధైర్యం ఉండాలి. పకడ్బందీ ప్రణాళిక, వివేచన, ముందుచూపు అవసరం. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోయిన…

Twitter
YOUTUBE