కేంద్ర బడ్జెట్ (2025-2026) వికసిత భారత్ లక్ష్యానికి దిక్సూచి
రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ సమర్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే…
ఢిల్లీపై కాషాయ పతాకం
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన…
కేంద్ర బడ్జెట్.. అభివృద్ధి-సంక్షేమాల సమాగమం
భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం…
మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రతిబింబం ప్రధాని మోదీ
నేను మహాత్మాగాంధీ లేదా బాపూజీ అని పిలుచుకునేది స్వయానా మా తాతగారినే. నాకు 19 ఏళ్లు వచ్చేవరకు నేను ఆయనతో ఉన్నాను. ఈ ఏడాదితో నాకు 96…
అమ్మ భాషకు ఆదరణ ఎంత?
ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవానికి ఇది రజతోత్సవం. ప్రపంచంలోని స్థానిక, దేశీయ భాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ…
మధ్య తరగతి మందహాసం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
ఐసీసీ అవార్డుల్లో ముగ్గురూ ముగ్గురే!
ఐసీసీ -2024 అవార్డుల మూడు విభాగాలలోనూ భారత క్రికెటర్లు విజేతలుగా నిలిచారు.భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచారు. సంప్రదాయ టెస్టు ఫార్మాట్లో బుమ్రా, ధూమ్ ధామ్ టీ-20…
పద్మ పురస్కారాలు- కినుకలు.. కలతలు…
పద్మ అవార్డుల ప్రకటన వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ కొందరు, విమర్శిస్తూ కొందరు మాట్లాడటం ఎప్పటి నుంచో ఉన్నదే! కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు…
భక్తుల సేవలో 16వేల మంది స్వయంసేవకులు
ప్రయాగరాజ్ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్న దృష్ట్యా అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా జరగడం కోసం, భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని 16,000 మంది స్వయంసేవకులను రాష్ట్రీయ…
ఎస్ఎఫ్ఐ నుంచి సన్యాసానికి..!
కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య – ఎస్ఎఫ్ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్ దాకా స్వామి ఆనందవనం భారతీ…