‌జమిలి ఎన్నికలే శ్రేయస్కరం

జమిలి ఎన్నికల నిర్వహణే శ్రేయస్కరమని ఉన్నతస్థాయి కమిటీ మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించించిన నివేదికలో స్పష్టం చేసింది. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై అధ్యయనం చేయడానికి…

బిడ్డతల్లి

‘‘అయ్యో, అయ్యో…ఆపు నాన్నా ఆపూ!’’ పరుగెత్తుకెళ్లి తండ్రిని పట్టుకుని పక్కకు లాగాడు చిన్నకొడుకు సూర్యం. అప్పటికే పెంపుడు గుర్రాన్ని కసిదీరా చితక బాది ఆయాసపడుతున్నాడు రంగయ్య. అన్ని…

అప్పుడు శాసించాడు.. ఇప్పుడు ఘోషిస్తున్నాడు

ఒకప్పుడు కనుచూపుతోనే శాసించారు. సైగలతోనే శాసనాలు చేశారు. ప్రగతిభవన్‌ను గడీలాగా తయారుచేశారు. ప్రజలు ఎన్నుకున్న వారినే కాదు… శాసనాల్లో భాగస్వాములయ్యే మంత్రులను కూడా ఈ గడీలోకి అనుమతించలేదు.…

ముస్లిం మహిళల జీవితాలకు వెలుగునిచ్చినవారు మోదీయే!

హైదరాబాద్‌ ‌లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతతో ముఖాముఖీ ఇవాళ్టి సామాజిక మాధ్యమాలలో ఆమె ఒక నయాగరా. 2024 సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్‌ ‌లోక్‌సభ నియోజక వర్గం…

కటిక దారిద్య్రాన్ని నిర్మూలించినట్టే

భారతదేశం అధికారికంగా ‘కటిక పేదరికాన్ని’ (యాబ్సల్యూట్‌ పావర్టీ)ని జయించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడిరచింది. విదేశీ యూనివర్సిటీ ‘బ్రూక్లిన్‌ యూనివర్సిటీ’ అధ్యయనం చేసి మరీ తమ నివేదికను…

సాకారమైన పౌరసత్వ సవరణ చట్టం

మాట ఇస్తే భూమ్యాకాశాలు తల్లకిందులైనా దానిని సాకారం చేయడం అన్నది సామాన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నప్పుడు ఎన్నో కష్టనష్టాలను, అవాంతరాలను ఎదుర్కొన…

వినయ ’సుధ‘

(రాజ్యసభకు నామినేట్‌ అయిన సందర్భంగా) -జాగృతి డెస్క్ ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది; ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అన్న నానుడిని విననివారుండరు. చదువు,…

ఇది మసీదా?

మరొక వివాదాస్పద స్థలంలో సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖకు మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు అనుమతించింది. జస్టిస్‌ ఎస్‌ఏ ‌ధర్మాధికారి,జస్టిస్‌ ‌దేవ్‌నారాయణ్‌ ‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు…

వందేమాతరం ఉద్యమ స్ఫూర్తితో..

బెంగాల్‌ ‌విభజన వ్యతిరేక జ్వాలల నుంచి జనించినదే వందేమాతరం ఉద్యమం. అప్పుడే మొదటిసారి స్వదేశీ భావన వెల్లువెత్తింది. భారతీయులందరినీ తొలిసారి జాతీయ స్పృహతో అడుగులో అడుగు వేసి…

Twitter
YOUTUBE