దేశానికే ముప్పు
సంపాదకీయం శాలివాహన 1944 శ్రీ శుభకృత్ ఆశ్వీయుజ బహుళ ద్వాదశి -21 నవంబర్ 2022, సోమవారం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ…
ఎంతకాలం ఈ హింసలు?
– జంధ్యాల శరత్బాబు, సీనియర్ జర్నలిస్ట్ నవంబర్ 25 స్త్రీ హింసా నిరోధక దినం ఇంటా బయటా, సైగలు, మాటలూ చేతలూ – ఏ రూపంలో ఉన్నా…
పర్యావరణ నష్టాలకు సంపన్న దేశాల ఊతం
– డాక్టర్ పార్థసారథి చిరువోలు పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో రకంగా సతమతమవుతోంది. భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల…
విశాఖకు మహర్దశ!
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధప్రదేశ్ అభివృద్ధికి ఎనలేని ప్రాజెక్టులను కానుకలుగా అందించగా, నవంబర్ 11,…
జంగిల్లో జలియన్వాలా బాగ్… మాన్గఢ్
నవంబర్ 17 మాన్గఢ్ సంస్మరణ దినం నవంబర్ 17, 1913 మాన్గఢ్ దురంతం. ఏప్రిల్ 13, 1919 జలియన్వాలా బాగ్ రక్తకాండ. ఈ రెండూ భారతదేశ సమీప…
రాజ్భవన్లతో ఆ ఇద్దరి రాజకీయం
రాష్ట్రపతి, గవర్నర్ పదవులకు రాజ్యాంగం అత్యంత కీలకస్థానం కల్పించింది. అనేక అధికారాలు, విధులు, బాధ్యతలు అప్పగించింది. అదే సమయంలో పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకునేందుకు కొన్ని విచక్షణ…
హిందుత్వం లేని భారత్ను ఊహించలేం!
– డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి, ఐటీ రంగ నిపుణులు, సలహాదారు నేను భారతజాతీయుడిని అని చెప్పుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడను. పశ్చాత్తాపానికి లోనుకాను. ఆ అభిప్రాయాన్ని దృఢంగా…
అత్యంత ‘ఖరీదైన’ ఉప ఎన్నిక!
– సుజాత గోపగోని, 6302164068, సీనియర్ జర్నలిస్ట్ ఒకటంటే ఒకే నియోజకవర్గం.. వంది మంది ఎమ్మెల్యేలు. ముఖ్యమంత్రి సహా అందరు మంత్రులు, పదుల సంఖ్యలో మున్సిపల్, కార్పొరేషన్ల…
ఉత్తరాంధ్ర అభివృద్ధికి మోదీ బాసట
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్ అరవై ఏళ్లపాటు ఆంధప్రదేశ్ను పాలించిన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు అభివృద్ధిని మరచి ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయి. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి…
హైదరాబాద్ విలీనం వద్దన్నారు
భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో రెండు అత్యంత ప్రధానమయిన ఘట్టాల్లో భారత కమ్యూనిస్టులు, ప్రపంచ కమ్యూనిజం, ప్రపంచ కమ్యూనిజం ప్రయోజనాల రక్షణకు దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారు.…