పాస్టర్ల మాయాజాలంలో పంచాయతీ వేలం
ఆంధప్రదేశ్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో గత మార్చిలో జరగవలసిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.…
ఆంధప్రదేశ్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎప్పుడో గత మార్చిలో జరగవలసిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి.…
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మరోసారి ఫూల్ అయ్యారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సహనం కోల్పోయారు. అంతెత్తున ఎగిరిపడ్డారు. పార్టీ నాయకులకు,…
నాలుగు పెద్ద రాష్ట్రాలలో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ నాలుగులోని మూడు రాష్ట్రాలలో మైనారిటీ ఓట్లు కీలకం. అస్సాంలో ముస్లిం…
– డా. రామహరిత చైనా పట్ల అనుసరించవలసిన విధానాన్ని భారత్ సవరించుకోవలసిన అవసరం ఉందని నిపుణులు, వ్యూహకర్తలు చాలాకాలంగా చెప్తున్నారు. ఏడు నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు…
మధ్యయుగాల నాటి మతోన్మాదుల అరాచకాలను తలపిస్తూ ఆంధప్రదేశ్లో ఇటీవలికాలంలో హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు ఒక్క హిందువులనే కాదు, సరిగా ఆలోచించే వారందరినీ కలత పెట్టాయి.…
మయన్మార్కు మిలటరీ పాలన కొత్తేమీ కాదు. దశాబ్దాల తరబడి ఈ ఆగ్నేయాసియా దేశం సైనిక పదఘట్టనల కింద నలిగిపోయింది. ఏడు దశాబ్దాలకు పైగా ప్రస్థానంలో అప్పు డప్పుడూ…
ఢిల్లీలో అత్యంత భద్రత ఉండే ప్రాంతమది. అంతకు మూడు రోజుల క్రితమే గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. రైతులుగా చెప్పుకుంటున్న కొందరు అరాచకవాదులు అదేరోజు భారీ హింసకు…
మీరెన్ని చెప్పండి అయోధ్యలో కడుతున్నారే, అది మసీదు అనిపించుకోదు అని తేల్చేశారు అఖిల భారత మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు జనాబ్ అసదుద్దీన్ ఒవైసీ. పైగా అక్కడ…
తెలంగాణ స్వరాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘం నివేదిక ఊరించి ఊరించి ఉసూరు మనిపించింది. ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో తీవ్ర నిరాశను…
గత నాలుగేళ్లుగా జాతీయంగా, అంతర్జాతీయంగా అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను అధిగమించే పక్రియ ప్రారంభమైంది. ఈ దిశగా నూతన అధ్యక్షుడు జో బైడెన్ కొన్ని కీలక నిర్ణయాలు…