మళ్లీ రాజుకున్న సరిహద్దు వివాదం
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం…
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం…
అమెరికా ఎన్నికలు అంటే సహజంగానే అంతర్జాతీయంగా ఆసక్తి ఎక్కువ. ఈసారి ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరగడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఎన్నికల దగ్గర నుంచి కొత్త అధ్యక్షుడు…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీది వందేళ్లకు పైగా చరిత్ర గల సుదీర్ఘ ప్రస్థానం. 1964లో సీపీఐ నుంచి విడిపోయి కొత్తగా ఆవిర్భవించిన సీపీఎంది దాదాపు ఆరు…
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త వేషం కట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరాల సందర్భంగా విజయవాడలో కూలగొట్టిన దేవాలయాల…
ఆధునిక కాలంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో స్వేచ్ఛకు, పారదర్శకతకు, చట్టాలకు, మానవ హక్కులకు పెద్దపీట వేస్తున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక,…
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ ఆంధప్రదేశ్లో క్రైస్తవ మతప్రచారం, మతమార్పిళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇది బహిరంగ రహస్యం. మరోవైపు హిందూ దేవీదేవతల విగ్రహాల ధ్వంసకాండ అంతే…
అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు, విధివిధానాలు ఉంటాయి. వీటినే దౌత్య మర్యాదలు అని వ్యవహరిస్తుంటారు. సాధారణ పార్టీల నాయకులకు…
కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కాస్త తగ్గిందని యావత్ మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన బ్రిటన్ తరహా కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు. రైతుల విషయంలో మాట మార్చేశారు. రైతులు వేయాల్సిన పంటలను తానే నిర్దేశించాలని చేసిన ప్రయత్నం వికటించడంతో భంగపడ్డారు. అంతేకాదు, ఇకపై…
– డా।। దుగ్గరాజు శ్రీనివాస్ భారతదేశం 1947లో స్వాతంత్య్రం సాధించింది. నాడు స్వాతంత్య్ర సాధన ఆనందాన్ని మించిన విషాదం కూడా అందింది భారతీయులకు. అదే దేశ విభజన.…