Category: వార్తలు

ధన్యజీవి అప్పాజీ

అందరూ ఆప్యాయంగా అప్పాజీ అని పిలిచే, పరిచయం అవసరం లేని చిరపరిచిత జ్యేష్ఠ ప్రచారక్‌ అప్పారావు (74) హాస్పిటల్‌లో చికిత్స పొందుచూ జూన్‌ 5‌న ఉదయం స్వర్గస్థులయ్యారు.…

మాలిక్‌ను మన్నిస్తావా మహాత్మా!

‘నేను ఎప్పుడో ఆయుధం వదిలి పెట్టేశాను. ఆ తరువాత సాక్షాత్తు గాంధీజీ అహింసా మార్గంలోనే ఉద్యమించాను. మహాత్ముడి సిద్ధాంతాల మేరకు నడుచుకున్నాను. అహింసాయుత రాజకీయాలే నడిపాను.’ ఇవి…

క్వాడ్‌లో భారత్‌ అద్భుత దౌత్య విజయం

జపాన్‌, ‌యూఎస్‌, ఇం‌డియా, ఆస్ట్రేలియాలతో కూడిన క్వాడ్‌ (‌క్వాడ్రిలేట్రల్‌ ‌సెక్యూరిటీ డైలాగ్‌) అధినేతలు గత రెండేళ్ల కాలంలో సమావేశం కావడం ఇది నాలుగోసారి. గత కొన్నేళ్లుగా క్వాడ్‌…

మోదీకి ముఖం చూపించలేకే పారిపోయారా?

జాతీయ రాజకీయాలంటూ తనదైన పల్లవి అందుకున్న కేసీఆర్‌.. ‌భారత ప్రధాని నరేంద్ర మోదీని ముఖాముఖిగా కలిసే సందర్భం ఎప్పుడొచ్చినా తప్పించుకుంటున్నారు. ఒక ప్రభుత్వాధినేతగా దేశ, రాష్ట్ర సంబంధాలకు…

కోనసీమ విధ్వంసానికి కారకులెవరు?

కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం హింసాత్మకంగా మారడం శోచనీయం. సున్నితమైన ఈ అంశంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే నిరసనకారులను…

తెలంగాణ అమరుల త్యాగాలు గుర్తులేవా?

ఎందరో త్యాగధనుల దశాబ్దాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. కొట్లాడి సాధించుకున్న నేటి తెలంగాణలో స్వరాష్ట్ర లక్ష్యాలు ఏ మేరకు సఫలమయ్యాయి? రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన ఉద్యమకారుల…

భారత్‌-‌నేపాల్‌ ‌బంధం మరింత పటిష్టం

– జమలాపురపు విఠల్‌రావు చైనా ధృతరాష్ట్ర కౌగిలి ఏ విధంగా ఉంటుందో నేపాల్‌కు తెలిసొచ్చింది. స్నేహంగా ఉంటూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మిస్తామంటూనే, తమ భూభాగాలను క్రమంగా…

పెట్రో ధర తగ్గింపు రాష్ట్రానికి పట్టదా?

కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై తాజాగా రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్‌ ‌సుంకం తగ్గించింది. గత నవంబరులో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ ‌సుంకాన్ని తగ్గించింది.…

కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌ – ‌పసలేని ఉపన్యాసాలు, పనికిరాని తీర్మానాలు

– క్రాంతి కాంగ్రెస్‌ ‌చింతన్‌ ‌శిబిర్‌.. ఉన్న చింతలు తొలగిపోకపోగా కొత్త చింతలను మిగిల్చింది. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఊకదంపుడు…

Twitter
YOUTUBE