Category: వార్తలు

అప్పు‌ల కుప్పగా రాష్ట్రం

తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా సర్కారు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సరిపోవడం లేదు. నిజంగానే ఆవిర్భావ సమయానికి…

‌ప్రజల గొంతుకనై వస్తున్నా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం అదిరింది. హైదరాబాద్‌ ‌పాతబస్తీ జనసంద్రమయింది. చార్మినార్‌ ‌నలువీధులూ కిక్కిరిసిపోయాయి. కేసీఆర్‌ ‌చేతిలోంచి తెలంగాణ విముక్తే…

విద్యారంగం భవిష్యత్తు ఏమిటి?

ఆంధప్రదేశ్‌లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేశ్‌ ‌విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ…

‘ఇళ్లతో పాటు ధైర్యాన్నీ నిర్మించారు’

హిందూ సమాజాన్ని హిందువులే కాపాడుకోవాలని, సేవ ద్వారా సామాజిక పరివర్తన తీసుకురావాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ సేవా ప్రముఖ్‌ ‌పరాగ్‌ అభ్యంకర్‌ ‌పిలుపునిచ్చారు. జనవరి…

ఇస్లామిక్‌ ‌దేశాల ద్వంద్వ వైఖరి

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాలు నాలుగైదు దేశాలకు తప్ప యావత్‌ అం‌తర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అక్కడి పరిణామాలు తమపై చూపగల ప్రభావం, అనుసరించాల్సిన…

రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు గ్రహణం

రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు తన వంతు నిధులు సమకూర్చకపోవడంతో ప్రధాన ప్రాజెక్టులు, కొత్త లైన్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. రవాణా సౌకర్యాలు కల్పిస్తేనే మౌలిక సదుపాయాలు…

రాజకీయాల్లో కొత్త పోకడ

రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పోకడ నడుస్తోంది. రాజీనామాలు, ఉపఎన్నికలు ప్రజల్లో ఓ రకమైన జోష్‌ను పెంచుతున్నాయి. విస్తృతంగా చర్చ జరిగేందుకు కారణమవుతున్నాయి. ఎవరు రాజీనామా చేస్తారా? ఎక్కడ…

నిధుల దుర్వినియోగం.. పదవుల పందేరం

హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో ఉపఎన్నిక మొదలవకముందే అధికార టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నైతికంగా ఓడిపోయిందని విశ్లేషించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇటీవలి కాలంలో కొద్దిరోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న హామీలు,…

ధైర్యంగా ఎదుర్కొందాం!

కరోనా మహమ్మారి రూపు మార్చుకొని మరీ ప్రజలను భయపెడుతోంది. కొత్త వేరియంట్లకు తోడు ఫస్ట్, ‌సెకండ్‌ ‌వేవ్‌లు పూర్తి చేసుకొని థర్డ్ ‌వేవ్‌కు చేరువలో ఉన్నామనే వార్తలు…

రత్నాలు రాలని నవ అసంతృప్తులు

రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నవరత్నాల పేరుతో ప్రజలకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు పంచుతోంది. అయినా ప్రభుత్వం…

Twitter
YOUTUBE