Category: వార్తలు

రేషన్‌ పరేషాన్‌..!

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. ప్రజలనే కాదు అధికారులనూ ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి, మంచి చెడులు…

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం ఆమోదం

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో…

ఢిల్లీపై కాషాయ పతాకం

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన…

మహాత్మా గాంధీ ఆదర్శాలకు ప్రతిబింబం ప్రధాని మోదీ

నేను మహాత్మాగాంధీ లేదా బాపూజీ అని పిలుచుకునేది స్వయానా మా తాతగారినే. నాకు 19 ఏళ్లు వచ్చేవరకు నేను ఆయనతో ఉన్నాను. ఈ ఏడాదితో నాకు 96…

భక్తుల సేవలో 16వేల మంది స్వయంసేవకులు

ప్రయాగరాజ్‌ కుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్న దృష్ట్యా అక్కడ వాహనాల రాకపోకలు సజావుగా జరగడం కోసం, భక్తులకు నిత్యావసర సేవలు సమకూర్చడానికని 16,000 మంది స్వయంసేవకులను రాష్ట్రీయ…

ఎస్‌ఎఫ్‌ఐ నుంచి సన్యాసానికి..!

కేరళలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం భారత విద్యార్థి సమాఖ్య – ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త స్థాయి నుంచి జునా అఖాడాలో మహామండలేశ్వర్‌ దాకా స్వామి ఆనందవనం భారతీ…

‌విషం కక్కుతున్న విదేశీ పత్రికలు

విదేశాలకు చెందిన పత్రికలు కనీవినీ ఎరుగని రీతిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై, ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీపైనా విషం కక్కుతున్నాయి. ప్రత్యక్షంగా మోదీ…

కులగణన తప్పుల తడక..బీసీ నేతల మండిపాటు

కాంగ్రెస్‌ పార్టీ అంచనాలు బూమరాంగ్‌ అయ్యాయి. తెలంగాణ కులగణన సర్వేను దేశానికే రోల్‌మోడల్‌గా చూపించుకుందామని ఉవ్విళ్లూరిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ఒకరకంగా ఎదురుదెబ్బ తగిలింది. దేశంలో ఆదర్శవంతం…

రాష్ట్ర ప్రగతికి ఊతం కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వేగం పెంచేలా ఉంది. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా ఉంది. కిసాన్‌…

Twitter
YOUTUBE