Category: వార్తలు

వైభవంగా ‘బాలికా శక్తి సంగమం’

‘పితాపుత్రహొభ్రాతృంశ్చ భర్తా రమేవ । సుమార్గం ప్రతిప్రేరయంతీ మివ ।।’ ఒక మహిళ విద్యావంతురాలైతే తనతో పాటు తన తండ్రిని, అన్నదమ్ముల్ని, భర్తను, ఇంటిల్లిపాదినీ మంచిమార్గంలో ప్రయాణించడానికి,…

పగ హిందూత్వం మీద, దాడి ప్రజాస్వామ్యం మీద

చైనా భక్తబృందం నిజస్వరూపం మళ్లీ బయటపడింది. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటున్నప్పటికీ భారత దేశాన్నే వాస్తవంగా వ్యతిరేకిస్తున్న ‘గంగానదిలో పాములు’ గురించి సాధారణ పౌరులకి తెలిసి…

తలకెక్కిన అహంకారం

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఆచితూచి వ్యవహరించాలి. అత్యంత సంయమనంతో మాట్లాడాలి. సభ్యత, సంస్కారం పాటించి తీరాలి. ముఖ్యంగా మహిళల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.…

గులాబీ మార్కు గూండాగిరి!

తెలంగాణలో రాజకీయ పరిస్థితి దిగజారిపోయింది. విమర్శలు, ప్రతి విమర్శలు ఒకప్పటి మాటగా మారిపోయాయి. సద్విమర్శలను స్వీకరించే తరం కూడా కనుమరుగైనట్లే కనిపిస్తోంది. ఇప్పుడంతా బూతులు, బెదిరింపుల కాలం.…

మత బోధకులతో ఓట్లకు ఎర?

రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్తపాలన, దోపిడీ, అవినీతి, ఆరాచకం, దాడులు, అప్రజాస్వామిక విధానాలతో ప్రజలందరిలాగే క్రైస్తవులు, ముస్లిం వర్గాలలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన…

ఉ‌గ్రవాదంపై భారత్‌ ‌పోరు

– డా. రామహరిత అక్టోబర్‌ 28, 29 ‌తేదీల్లో ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశానికి భారత్‌ ‌నేతృత్వం వహించింది.…

సింగరేణిని ప్రైవేటీకరించం!

నవంబర్‌ 11, 12 ‌తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో, తెలంగాణలోని హైదరాబాద్‌, ‌రామగుండంలో అధికారిక పర్యటన చేపట్టారు. అయితే, రెండు…

టీఆర్‌ఎస్‌ది రైతు వ్యతిరేక పాలన: బీకేఎస్‌

‌భాగ్యనగరం: రైతులు పండించిన ఉత్పత్తులను ప్రభుత్వాలు లాభసాటి ధరకు కొనుగోలు చేయాలని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌) అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శి మోహిని మోహన్‌ ‌మిశ్రా…

పర్యావరణ నష్టాలకు సంపన్న దేశాల ఊతం

– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్నాయి. ఒక్కో దేశం ఒక్కో రకంగా సతమతమవుతోంది. భూతాపం ఒక్కసారిగా పెరిగిపోవటం వల్ల…

విశాఖకు మహర్దశ!

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి ఎనలేని ప్రాజెక్టులను కానుకలుగా అందించగా, నవంబర్‌ 11,…

Twitter
YOUTUBE