ప్రపంచమొక ‘పద్మ’వ్యూహం
పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం…
పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం…
రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సజావుగా సాగడానికి రైలు పట్టాల్లా సమాంతరంగా వెళ్లాల్సిన రెండు ముఖ్యమైన విభాగాలు తలోదారిలో పయనిస్తున్నాయి. దీంతో, ప్రభుత్వ పాలన గాడి…
ఇస్రో మహాద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.. షార్లో వందో మిషన్ విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష…
ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్, అమెరికాల్లో తన పర్యటనను విజయవంతంగా ముగించారు. ఈ రెండు దేశాల పర్యటన ఆ రెండు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుస్థిరం చేసుకోవడంలో…
వసంత పంచమి పశ్చిమ బెంగాల్లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఆ రోజు దాదాపు అన్ని విద్యా సంస్థలలోను సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తారు. అదే విధంగా…
రెండవసారి అమెరికా అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ అక్కడ అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి స్వదేశాలకు సాగనంపుతున్నారు. ఈ నేపథ్యంలో వందమందికి పైగా భారతీయులు అమెరికా యుద్ధ విమానంలో…
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను కన్ఫ్యూజన్లో పడేస్తున్నాయి. ప్రజలనే కాదు అధికారులనూ ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నాయి. సర్కారు తీసుకునే నిర్ణయాలపై పూర్తిస్థాయిలో సమీక్షించి, మంచి చెడులు…
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో…
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన…
నేను మహాత్మాగాంధీ లేదా బాపూజీ అని పిలుచుకునేది స్వయానా మా తాతగారినే. నాకు 19 ఏళ్లు వచ్చేవరకు నేను ఆయనతో ఉన్నాను. ఈ ఏడాదితో నాకు 96…