వైఫల్యాల నుంచి పాఠాలు నేర్వని విపక్షాలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో దేశంలోని 17 విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పట్నాలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించాయి.…
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలన్న లక్ష్యంతో దేశంలోని 17 విపక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా బిహార్ రాజధాని పట్నాలో సమావేశమై ఇదే విషయాన్ని చర్చించాయి.…
జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్డి దేవెగౌడ ఆ మధ్య లోతైన వ్యాఖ్య చేశారు. అది గత పాతికేళ్ల భారత రాజకీయ చిత్రానికీ, బీజేపీకీ ఉన్న బంధం గురించినది.…
మొన్న గోహత్య. నిన్న లవ్ జిహాద్ ఉదంతం. రేపు ఏం జరగబోతున్నదో? దేవభూమి ఉత్తరాఖండ్ భవిష్యత్తు ఏమిటి? పురోలా పట్టణం ఎందుకు అంతగా అట్టుడికినట్టు ఉడుకుతోంది? హిందువులకు…
ఒడిశా ఘోర ఉదంతం జరిగి రెండు వారాలు గడుస్తోంది. హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ లూప్ లైన్లోకి ప్రవేశించి అక్కడున్న గుడ్స్ రైలును ఢీ…
– జమలాపురపు విఠల్రావు, సీనియర్ జర్నలిస్ట్ ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో గల బహనగా బజార్ రైల్వేస్టేషన్లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ రైల్వేస్టేషన్…
– క్రాంతి ప్రశాంతంగా ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మైతేయీలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని…
– క్రాంతి ఇటీవల (మే 22-24) శ్రీనగర్లో పర్యాటకంపై జరిగిన జి-20 సమావేశాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని పాకిస్తాన్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమవడమే కాదు, మూడు…
– రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ కర్ణాటక ఓటర్లు మూడు దశాబ్దాలకు పైగా.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 38 ఏళ్లుగా ఒక అప్రకటిత సంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన…
దేశంలో ఏదయినా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పితే కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ద్వారా దానికి సంక్రమించిన అధికారం. మణిపూర్లో ఇటీవల హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుని…
మే 13న వెలువడిన కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపాయి. వీటి మీద ఎవరి అంచనాలు వారివి. అధికారంలో ఉన్న బీజేపీ ఓడిపోయి (66), కాంగ్రెసు…