మళ్లీ రాజుకున్న సరిహద్దు వివాదం
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం…
కర్ణాటక, మహారాష్ట్రల మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కందిరీగల తొట్టెను కదిపారు. ప్రస్తుతం…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్ కాంగ్రెస్ పార్టీది వందేళ్లకు పైగా చరిత్ర గల సుదీర్ఘ ప్రస్థానం. 1964లో సీపీఐ నుంచి విడిపోయి కొత్తగా ఆవిర్భవించిన సీపీఎంది దాదాపు ఆరు…
కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కాస్త తగ్గిందని యావత్ మానవాళి ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా వ్యాప్తిలోకి వచ్చిన బ్రిటన్ తరహా కొత్త…
– డా।। దుగ్గరాజు శ్రీనివాస్ భారతదేశం 1947లో స్వాతంత్య్రం సాధించింది. నాడు స్వాతంత్య్ర సాధన ఆనందాన్ని మించిన విషాదం కూడా అందింది భారతీయులకు. అదే దేశ విభజన.…
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలంటే ఎంతో దమ్ము, ధైర్యం ఉండాలి. పకడ్బందీ ప్రణాళిక, వివేచన, ముందుచూపు అవసరం. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోయిన…
షెహ్లా రషీద్- ఈ పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఈ యువతి జేఎన్యు విద్యార్థి నాయకురాలు. అంతకు మించి ‘ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం’ అని రంకెలు…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మే…
‘ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించడం లేదు. అసలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగానే గుర్తించడానికి వారు ఇష్టపడడం లేదు’- ఇది బీజేపీ నాయకుడో, కాంగ్రెస్ను వ్యతిరేకించే రాజకీయ విశ్లేషకుడో చెప్పినమాట…
ఇతర మతాల స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో నిమిత్తం లేకుండా, మనోభావాలను గౌరవించకుండా, ఆత్మ గౌరవాన్ని పట్టించుకోకుండా మతం పేరుతో ఉగ్రవాదాన్ని ప్రపంచం మీద రుద్దే దుశ్చర్య ఇప్పుడు ప్రపంచమంతటా కనిపిస్తోంది.…
హక్కుల కోసం ఎంత బలంగా గొంతెత్తుతారో, అంతే బాధ్యతగా, నిబద్ధతతో విధులు, బాధ్యతలు నిర్వహించినప్పుడే ఆయా వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థలకు గౌరవం పెరుగుతుంది. ప్రజల్లో వాటి పట్ల…