దక్షిణాఫ్రికాలో 60 వేల హనుమాన్ చాలీసా పుస్తకాలు పంపిణీ
దక్షిణాఫ్రికాలో ఎస్ఏ హిందూస్ అనే ధార్మిక సంస్థ శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇటీవల 60 వేల హనుమాన్ చాలీసా పుస్తకాలను దేశంలో ఎనిమిది దేవాలయాల వద్ద పంచిపెట్టింది.…
దక్షిణాఫ్రికాలో ఎస్ఏ హిందూస్ అనే ధార్మిక సంస్థ శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని ఇటీవల 60 వేల హనుమాన్ చాలీసా పుస్తకాలను దేశంలో ఎనిమిది దేవాలయాల వద్ద పంచిపెట్టింది.…
విపక్ష నేతలు దేశ సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందంటూ గగ్గోలు పెడుతూ, జాతీయ సమైక్యతకు తూట్లు పొడుస్తూ, ప్రమాదకర రాజకీయాలకు తెరలేపుతున్నారు. భిన్న సంస్కృతి, చరిత్ర, బహు భాషలతో…
హోలీ పండుగ కామదహనానికే మాత్రమే పరిమితం కాకుండా హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో లెక్కా పత్రం లేని దాదాపు రూ.15 కోట్లు విలువైన కరెన్సీ నోట్ల కట్టలను కూడా…
చూడబోతే మొగల్ పాలకుల ప్రేతాత్మలు వర్తమాన భారతంలో స్వైర విహారం చేస్తున్నట్టే ఉంది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ ప్రేతాత్మను స్వాగతించేవాళ్లు తయారయ్యారు. వీళ్లకి పోటీగా ఉత్తరప్రదేశ్లో సమాజ్ వాదీ…
ప్రశాంతంగా ఉండే చరిత్రాత్మక నగరం నాగపూర్ మళ్లీ రణరంగమైంది. కారణం- మరాఠాల మీద మూడు వందల ఏళ్ల క్రితం మొగలులు ప్రారంభించిన యుద్ధం ఇంకా కొన సాగుతూ…
‘అల్లర్లు, అరాజకాలు సృష్టించండి! ప్రభుత్వాలను అస్థిరపరచండి’ ఇది 13వ శతాబ్దానికి చెందిన మాకియవిల్లీ రాజనీతి. జార్జి సోరోస్ అనే అమెరికా- హంగేరియన్ యూదు విధ్వంసకుడిది కూడా ఇదే…
ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.…
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లైనప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, స్త్రీ పురుష అసమానతలు తగ్గడం లేదు. స్త్రీలు లింగ వివక్షను…
మన దేశం విభిన్న ప్రాంతాలతో భాషా మత సంస్కృతులతో సామరస్యానికి నిలయంగా ఉంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ వీటిని పరిరక్షించుకునే హక్కులను ఇచ్చింది. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు…
కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రూ.2,52,000 కోట్లు కేటాయించడాన్ని బట్టి ప్రభుత్వం ఈ శాఖకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ, ఈ…