మణిపూర్లో అరాచక శక్తుల ఏరివేత
ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.…
ఈశాన్య రాష్ట్రాల్లో రత్నాల భూమిగా, స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన మణిపూర్లో ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి ఘర్షణలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.…
దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దా లైనప్పటికీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి జరిగినప్పటికీ, స్త్రీ పురుష అసమానతలు తగ్గడం లేదు. స్త్రీలు లింగ వివక్షను…
మన దేశం విభిన్న ప్రాంతాలతో భాషా మత సంస్కృతులతో సామరస్యానికి నిలయంగా ఉంది. భారత రాజ్యాంగం పౌరులందరికీ వీటిని పరిరక్షించుకునే హక్కులను ఇచ్చింది. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులు…
కొత్త బడ్జెట్లో రైల్వే శాఖకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. రూ.2,52,000 కోట్లు కేటాయించడాన్ని బట్టి ప్రభుత్వం ఈ శాఖకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదీ, ఈ…
డేలైట్ సేవింగ్ టైమ్ మరో ప్రత్యామ్నాయం. ప్రస్తుతం మన దేశంలో ఎండాకాలంలో సూర్యోదయం సూర్యాస్తమయం ముందుగా జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు సమయాన్ని…
దేవభూమిగా పేరు తెచ్చుకున్న కేరళలో దెయ్యాలను మించిన మతోన్మాద ఉగ్రమూకల నేతలను కొలిచే ధోరణి శ్రుతి మించుతున్నది. ఇటీవల పాలక్కాడ్ జిల్లాలో జరిగిన ఊరేగింపులో హమాస్ ఉగ్రమూక…
దేశమంతా ఇక ఒకే ప్రామాణిక సమయాన్ని నిర్దేశిస్తూ కేంద్రం తాజాగా నిబంధనలు విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో ఒకే సమయాన్ని పాటిస్తున్నా ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. ఈశాన్య…
పద్మ పురస్కారాలకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 27న ఒక ప్రకటన చేసి ప్రకంపనలు సృష్టించారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం…
వసంత పంచమి పశ్చిమ బెంగాల్లో జరిగే ముఖ్యమైన ఉత్సవాలలో ఒకటి. ఆ రోజు దాదాపు అన్ని విద్యా సంస్థలలోను సరస్వతి అమ్మవారిని విద్యార్థులు పూజిస్తారు. అదే విధంగా…
ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు అనేక కోణాల నుంచి ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. అది చిన్న రాష్ట్రం. కానీ దేశ రాజధాని. అయినా ముఖ్యమంత్రికీ, అసెంబ్లీకీ కూడా మిగిలిన…