అవినీతి అడ్డాగా టీటీడీ
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని వచ్చిన ఆరోపణలతో హిందూ సమాజం ఆగ్రహంతో మండిపోతుంది. శ్రీ వే•ంకటేశ్వర…
ఆంధ్రప్రదేశ్ను విపత్తులు చుట్టు ముడుతున్నాయి. పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణానది, దాని…
కృష్ణానది, బుడమేరులకు వచ్చిన వరదలు విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను ముంచేసింది. ముఖ్యంగా బుడమేరు భారీ వరద వల్ల విజయవాడ, దాని పరీవాహ ప్రాంతాల్లోని…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విశాఖ నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా వరకు కుంభవృష్టి పడింది. కానీ ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాలు అతలాకుతలమైనాయి. ఆగస్టు…
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజే 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను విజయవంతంగా నిర్వహించి రికార్డు సృష్టించింది. ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ గ్రామసభల్లో ఉపాధి హామీ పథకంలో…
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ఫైళ్లు రెండు నెలలుగా కాలిపోవడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఆయా శాఖల…
ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో నీటి వనరులు పూర్తిగా నీటితో నిండిపోగా రాయలసీమ రైతులను మాత్రం దురదృష్టం వెన్నాడుతోంది. కృష్ణానది భారీ వరదలతో…
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు భారీ నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రం పార్లమెంట్లో ప్రకటించంతో రాష్ట్ర ప్రజల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి…
ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలన, విధ్వంసం, వనరులు కోల్పోవడం వంటి వాటి వల్ల రాష్ట్ర ఆర్థ్ధిక పరిస్థితి అనిశ్చితిగా మారిందని రాష్ట్ర పునర్నిర్మాణం…
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తున్నా, రవాణా ఛార్జీలు పెంపు చిన్నపాటి గృహ యజమానులకు భారంగా మారింది. వర్షాకాలం కావడంతో వరదల వల్ల నదులు, వాగులు, కాలువల్లో…