విద్యారంగం భవిష్యత్తు ఏమిటి?
ఆంధప్రదేశ్లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేశ్ విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ…
ఆంధప్రదేశ్లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేశ్ విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ…
రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు తన వంతు నిధులు సమకూర్చకపోవడంతో ప్రధాన ప్రాజెక్టులు, కొత్త లైన్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. రవాణా సౌకర్యాలు కల్పిస్తేనే మౌలిక సదుపాయాలు…
రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నవరత్నాల పేరుతో ప్రజలకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు పంచుతోంది. అయినా ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దాడికి దిగింది. గత ఏడాది మాతృభాషను తొలగించి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలు అంగీక రించని రీతిలో వృత్తి విద్యా…
మద్యంపై ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్కువ పెట్టుబడితో నాలుగింతల లాభం వచ్చే ఆదాయవనరుగా దీనిని మార్చేసింది. పైగా ఈ మద్యం ఆదాయాన్ని చూపించే బ్యాంకుల…
నేను తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంకు దగ్గరలో, ఉప్పాడ కొత్తపల్లి మండలం, నాగులాపల్లి గ్రామంలో ఉంటాను. నేడు మా గ్రామ జనాభా సుమారు 10 వేలు, ఓటర్ల సంఖ్య…
-తురగా నాగభూషణం రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ, అన్యమతాల సంతుష్టీకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. హిందువులు అందరిలో దైవత్వాన్ని చూస్తారు. ప్రకృతి, చెట్లు, నదులు,…
-తురగా నాగభూషణం రాష్ట్రంలో ఒక వర్గం ప్రజలు ఉద్యోగం కోసం ఒక ప్రపంచంలో, ఇంటి వద్ద మరో ప్రపంచంలో విహరిస్తున్నారు. తమకు అన్నం పెడుతున్న మొదటి ప్రపంచాన్ని…
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా అమలుచేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టంగా తెలుస్తోంది. రెండేళ్లుగా ఈడబ్ల్యూఎస్ కోటాను ఉద్యోగ నియామ కాల్లో అమలుచేయకుండా…
ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు కృష్ణా, గోదావరి సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో భావోద్వేగాలు సృష్టించి రాజకీయలబ్ధి పొందాలనుకుంటున్నారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు గాలేరు-నగిరి, హంద్రి-నివాను…