ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై బీజేపీ పోరుబాట
– తురగా నాగభూషణం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ పోరు ప్రారంభించింది. అవినీతిని ప్రశ్నిస్తానన్నవారిని ప్రభుత్వం అణచివేస్తోంటే ప్రతిపక్షం…
– తురగా నాగభూషణం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ పోరు ప్రారంభించింది. అవినీతిని ప్రశ్నిస్తానన్నవారిని ప్రభుత్వం అణచివేస్తోంటే ప్రతిపక్షం…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే ఆ ప్రభుత్వాన్ని ముంచనున్నాయి. సర్కారు అమలుచేసే సంక్షేమ పథకాలన్నిటికీ అర్హత రేషన్కార్డులే. అధికారం కోసం, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం వైఎస్…
రాష్ట్రంలో గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. వ్యవసాయం తర్వాత పలు వృత్తుల్లో ఉపాధి లభిస్తుంది. అయితే కరోనా కారణంగా నిర్మాణరంగం స్తంభించిపోవడంతో యువత ఖాళీగా ఉంటున్నారు.…
వైకాపా ప్రభుత్వం ఎవరినీ వదలడం లేదు. ఇసుక, మద్యం వ్యాపారాలు చేస్తున్న ప్రభుత్వం మాసం దుకాణాలు, సినిమా టిక్కెట్లు అమ్ముతామని ప్రకటించింది. తాజాగా చేపల చెరువుల మీద…
ఆంధప్రదేశ్ ప్రభుత్వం విద్యావ్యవస్థలో తెస్తున్న మార్పులు మన సంస్కృతిని కనుమరుగు చేస్తున్నట్లు హిందూసమాజం ఆరోపిస్తోంది. ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అమలు చేస్తున్న సంస్కరణలు…
ఆంధప్రదేశ్లో విద్యారంగం భవిష్యత్తు ఏమిటి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి ఆదిమూలపు సురేశ్ విచారణ ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం ఇక్కడ…
రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు తన వంతు నిధులు సమకూర్చకపోవడంతో ప్రధాన ప్రాజెక్టులు, కొత్త లైన్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. రవాణా సౌకర్యాలు కల్పిస్తేనే మౌలిక సదుపాయాలు…
రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. నవరత్నాల పేరుతో ప్రజలకు ఏడాదికి సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు పంచుతోంది. అయినా ప్రభుత్వం…
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థపై దాడికి దిగింది. గత ఏడాది మాతృభాషను తొలగించి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. యాజమాన్యాలు అంగీక రించని రీతిలో వృత్తి విద్యా…
మద్యంపై ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తక్కువ పెట్టుబడితో నాలుగింతల లాభం వచ్చే ఆదాయవనరుగా దీనిని మార్చేసింది. పైగా ఈ మద్యం ఆదాయాన్ని చూపించే బ్యాంకుల…