భజన చేయడమే అర్హత!
వైకాపా ప్రభుత్వ నూతన మంత్రివర్గ విస్తరణ పలు అంశాలపై చర్చకు తెరలేపింది. 2019లో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెండున్నరేళ్లు మాత్రమే ఈ మంత్రివర్గం ఉంటుందని, తర్వాత మరలా…
వైకాపా ప్రభుత్వ నూతన మంత్రివర్గ విస్తరణ పలు అంశాలపై చర్చకు తెరలేపింది. 2019లో మంత్రివర్గ విస్తరణ సమయంలో రెండున్నరేళ్లు మాత్రమే ఈ మంత్రివర్గం ఉంటుందని, తర్వాత మరలా…
తిరుమల కొండమీద జరిగిన తొక్కిసలాట దేశం దృష్టిని ఆకర్షించింది. ఎందరో భక్తుల మనో భావాలను గాయపరిచింది కూడా. సెక్యులర్ అని చెప్పుకునే ప్రభుత్వాల హయాంలో వెంకన్న బాధలు…
రాష్ట్రంలో కరెంట్ కోతలు, విద్యుత్ ఛార్జీలపెంపుతో ప్రజలు, పారిశ్రామిక రంగం, రైతాంగం, ఆక్వారంగం తీవ్ర సమస్యల్లో ఇరుక్కుంది. డిమాండ్కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి పెంచకపోవడంతో కరెంటు కొరత…
శ్రీశైలం దేవస్థానం అరాచక మూకల కబంధ హస్తాల్లో చిక్కుకుంది. పవిత్రమైన ఈ ఆలయానికి హిందూభక్తులు రాకుండా చేయాలని, ఇక్కడ మతమార్పిడులు చేసి తమ మత ప్రాంతంగా మార్చాలనేది…
తిరుపతిలో సంచారజాతులకు చెందినవారు తమ ధర్మాన్ని కాపాడి హిందువులకు ఆదర్శంగా నిలిచారు. పథకం ప్రకారం తమ ఆరాధ్యదైవాన్ని కించపరుస్తూ, మత ఆచారాలను అవమానిస్తూ, గుడి ఎదురుగా చర్చి…
– తురగా నాగభూషణం మద్యం మత్తులో పేదలు రాలిపోతున్నారు. ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానం పేదలకు ఆర్థిక, ప్రాణ నష్టాలు కలిగిస్తోంది. ఇసుక పాలసీతో నిర్మాణరంగ కార్మికుల ఉపాధి…
– డా. వినుషా రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా, ఆం.ప్ర. భద్రతకు సంబంధించిన ఏ సమస్య తలెత్తినా ప్రజలు పోలీసుల కోసం చూస్తారు. ప్రజలను రక్షించే పనిలో…
ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీలు ఇస్తున్న హామీలు రాష్ట్రాలను అధోగతి పాలుచేస్తున్నాయి. దీనికి ప్రధాన ఉదాహరణ ఆంధప్రదేశ్. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను…
– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు రూపాయి కూడా కేటాయించలేని దౌర్భాగ్య స్థితిలో వైకాపా ప్రభుత్వానికి కేంద్రం నిర్మించే సదుపాయాలే శ్వాసను అందించనున్నాయి.…
ఆంధప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ఎలాంటి శాస్త్రీయత కనిపించడంలేదు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజల వాంఛగా ఉన్నప్పటికీ కనీసం మంత్రివర్గ సమావేశంలో చర్చించకుండా, ప్రతిపక్ష పార్టీలు,…