దైవమాన్యాల మీదరే సర్కారు కన్ను
వైకాపా ప్రభుత్వం దేవాలయాల ఆస్తులపై కన్నేసింది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా వేసిన ఆలయాల ఆదాయాన్ని విత్ డ్రా చేయడం ప్రారంభించింది. ఆలయ ఇఓలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా…
వైకాపా ప్రభుత్వం దేవాలయాల ఆస్తులపై కన్నేసింది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లుగా వేసిన ఆలయాల ఆదాయాన్ని విత్ డ్రా చేయడం ప్రారంభించింది. ఆలయ ఇఓలు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా…
– తురగా నాగభూషణం గోదావరి వరదలతో ఆంధప్రదేశ్లోని నదీ ప•రీవాహక ప్రాంతంలోని ప్రజల జీవితాలు అతలాకుతలమయ్యాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఏలూరు,…
వైఎస్ఆర్సీపీ రెండురోజులపాటు నిర్వహించిన ప్లీనరీలో ఏ మాత్రమూ ఆత్మపరిశీలన లేదు. అధికార పార్టీ ప్లీనరీ అనగానే రాష్ట్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రకటనలు చేస్తారు? రాష్ట్రాభివృద్ధికి…
ఆత్మకూరు (నెల్లూరు జిల్లా) ఉపఎన్నికలో వైకాపాకు వచ్చిన ఓట్లు ఆ పార్టీ పట్ల ప్రజలకు ఏర్పడిన నిరాసక్తతను తెలియచేస్తున్నాయి. లక్ష మెజార్టీ సాధిస్తామని చెప్పిన ఆ పార్టీ…
వరిపంటకు ధాన్యాగారంగా పిలుచుకునే తూర్పు, పశ్చిమ గోదావరి (కోనసీమ, కాకినాడ, ఏలూరు, నరసాపురం) జిల్లాల్లో ఈ సారి సార్వా వరి పంటను నిలిపివేసేందుకు రైతులు సన్నద్ధం అయ్యారు.…
జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాకతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. భాజపా ఏపీ శక్తి కేంద్రాల ప్రముఖు లతో సమావేశమైన నడ్డా…
కోనసీమ జిల్లా పేరు మార్పు అంశం హింసాత్మకంగా మారడం శోచనీయం. సున్నితమైన ఈ అంశంపై నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే నిరసనకారులను…
కేంద్ర ప్రభుత్వం పెట్రోలుపై తాజాగా రూ.8, డీజిల్పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది. గత నవంబరులో పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.…
అప్పులపై లెక్కలు చెప్పాలని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) 5 నెలలుగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అప్పులు చేస్తోందని రాష్ట్ర…
వరుస అత్యాచార ఘటనలతో ఏపీలో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. రోజూ అనేకచోట్ల జరుగుతున్న అత్యాచారాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు…