Category: ఆంధ్రప్రదేశ్

ఆక్వాపై అమెరికా సుంకాల భారం

అమెరికా విధించిన ప్రతీకారసుంకాల తీవ్రత రాష్ట్రంలో ఆక్వారంగాన్ని నేరుగా తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి, సాగు ఖర్చులు భారమై సతమత మవుతున్న రొయ్యల సాగుదార్లపై ట్రంప్‌…

కునారిల్లుతున్న పథకాలకు ‘నిధుల’ ఊపిరి

రాష్ట్రంలో నిధులు లేక నిలిచిపోయిన 92 కేంద్ర పథకాలు ఊపు అందుకోనున్నాయి. నిధుల లేమితో కునారిల్లుతున్న పథకాలు కేంద్ర సహాయంతో వేగం పుంజుకోనున్నాయి. ఈ పథకాలకు రాష్ట్రంలోని…

‌కోస్తాకు కీలకం  గుల్లలమోద క్షిపణి కేంద్రం

కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోదలో నెలకొల్పే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రెండో మిస్సైల్‌ ‌టెస్టింగ్‌ ‌రేంజి సెంటర్‌ (ఎం‌టీఆర్‌- ‌క్షిపణి పరీక్ష కేంద్రం)కు భూమిపూజకు రంగం సిద్దమవుతోంది. భారత…

విశ్వసనీయతే విజయాలకు మూలం

రాష్ట్ర ప్రజలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తొమ్మిది నెలల తర్వాత రాష్ట్రంలోని…

పాకిస్తాన్లు పుట్టుకొస్తున్నాయి!

ఉత్తర భారతదేశంలో; లేదంటే కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలలోనో కనిపించే ముస్లిం మతోన్మాదం ఇప్పుడు ఆంధప్రదేశ్‌కు కూడా విస్తరిస్తున్నదా? రాయలసీమలో ఇటీవల వరసగా జరిగిన దుర్ఘటనలను…

కేంద్రం సాయంతోనే అమరావతి ఓఆర్‌ఆర్‌

అమరావతి నిర్మాణానికి కేంద్రంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అమరావతి రాజధానితో పాటు చుట్టూ అవుటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ను నిర్మించేందుకు…

సాఫ్ట్‌వేర్‌ ‌నిరుద్యోగుల్లో పెరుగుతున్న నిరాశ

సాఫ్ట్‌వేర్‌ ‌కోర్సులు చదివిన నిరుద్యోగుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. కుటుంబాల్లో ఏర్పడిన ఈ అశాంతి కల్లోలంగా మారి చివరికి ప్రభుత్వాల ఉనికికే పెను ప్రమాదంగా మారనుంది. దేశంలో…

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు కేంద్రం ఆమోదం

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో…

రాష్ట్ర ప్రగతికి ఊతం కేంద్ర బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి వేగం పెంచేలా ఉంది. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా ఉంది. కిసాన్‌…

రాష్ట్రంలో పథకాలు.. పెద్ద ఎత్తున నిధులు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు, నిధులు, ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే…

Twitter
YOUTUBE