దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో…
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్ధికి కృషిచేస్తోంది. 2025`26 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు రూ.9 417 కోట్లు కేటాయించింది. 2009-14 మధ్యకాలంలో…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేగం పెంచేలా ఉంది. ఈ బడ్జెట్ అన్ని వర్గాలకూ ఉపయోగపడేలా ఉంది. కిసాన్…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు ప్రాజెక్టులు, నిధులు, ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే…
తురగా నాగభూషణం సీనియర్ జర్నలిస్ట్ ఆంధప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కొండంత అండగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల కాలంలోనే రూ.3…
జనవరి 5న విజయవాడ హైందవ శంఖారావం చాలా ప్రత్యేకతలను సంతరించుకుంది. హిందూ సంస్థలు, సమాజం కంటే ఇతరులే ఈ సమ్మేళనం గురించి విశేషంగా చెబుతున్నారు. అనూహ్యమని చాలా…
ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు డిసెంబరు 28,29 తేదీల్లో విజయవాడలోని కేబీఎన్ డిగ్రీ కళాశాలలో ఘనంగా జరిగాయి. పొట్టిశ్రీరాములు ప్రాంగణంలోని రామోజీరావు ప్రధాన వేదికపై రెండు…
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ పభుత్వ హయాంలోనే ఆంధప్రదేశ్లో రైల్వేల అభివృద్ధి గణనీయంగా పెరిగింది. 2014-15లో రూ.1,105 కోట్లున్న వార్షిక కేటాయింపులు 2024-25 నాటికి రూ.…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాకతో గ్రామాలకు మంచి రోజులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం అందిపుచ్చుకుని రాష్ట్రంలో పంచాయతీలలో పలు కేంద్ర గ్రామీణాభివృద్ధి పథకాలను అమలుచేయనున్నారు. తెలుగుదేశం,…
రాష్ట్రంలో కాకినాడ యాంకరేజి పోర్టు ద్వారా రూ.వేల కోట్ల విలువైన రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం సంచలనమైంది. గత అయిదేళ్లుగా ఈ రేవు వేదికగా…
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబరు నాటికి పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బడ్జెట్ సమావేశాలలో సాగునీటి…