Category: ముఖపత్ర కథనం

యోగి తెచ్చిన రాజయోగం

కాషాయం శాంతికీ, కరుణకీ ప్రతీక. త్యాగానికి కూడా. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌కాషాయధారి. ఆయన చేస్తున్నది కూడా శాంతి స్థాపనే. చూపిస్తున్నది కరుణే. రాష్ట్రాన్ని…

ఇప్పు‌డు జరగవలసినది భూసంరక్షణ పోరాటం

భూరక్షణ కోసం నేడు ప్రజలంతా కలసికట్టుగా, గట్టిగా పోరాడవలసిన అవసరం వచ్చిందని తునికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ‌ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌తాండ్ర…

‌గ్రామం కోసం మరో సంగ్రామం

– వి. భాగయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత కార్యకారిణి సదస్యులు అప్పటికి విద్యుత్తు లేదు. పారిశ్రామిక విప్లవం రాలేదు. కానీ భారత్‌కు స్వయంసేవకత్వం ఉంది. ఆర్థిక సమృద్ధి,…

తునికి… మరల మన సేద్యానికి!

భూమి గుండ్రంగా ఉందనడం ఎంత సత్యమో, భూగోళ వైశ్యాం ఒక్క అంగుళం కూడా పెరగదన్నదీ అంతే వాస్తవం. కానీ జనాభా పెరుగుతూనే ఉంటుంది. వారి అవసరాలు రోజురోజుకి…

మండుతున్న మణిపురం

– క్రాంతి ఈశాన్య భారతంలోని మణిపూర్‌ ‌రెండు నెలలుగా అక్షరాల మండిపోతున్నది. హింసాత్మకంగా మారి అట్టుడికిపోతున్నది. ఇప్పటివరకూ సుమారు 142 మంది ప్రాణాలు కోల్పోగా, 45,000 మంది…

ఉలికిపడిన ఉదారవాదం

ఫ్రాన్స్ ‌పేరు తలచగానే ఫ్రెంచ్‌ ‌విప్లవం గుర్తుకు వస్తుంది. స్వేచ్ఛ, సమత్వం, సౌభాత్రం అన్న ఆ విప్లవ నినాదాలు గుర్తుకు వస్తాయి. కొద్దిరోజుల క్రితం ఫ్రాన్స్‌ను కకావికలం…

‘‌హిందువులు సహనశీలురు కాబట్టి బతికిపోయారు!’

– ఖురాన్‌ ‌మీద ఒక చిన్న డాక్యుమెంటరీ తీస్తే ఏమవుతుంతో ఊహించగలరా? – అలాంటి అసభ్యకర దుస్తుల దేవుళ్లు మీ పూజగదులలో ఉంటే బాగుంటుందా? – పురాణ…

ఇం‌కా ఇంకా వాయిదా వేసే ప్రయత్నం వద్దు

కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో సెంగోల్‌ (‌రాజదండం) ను ప్రతిష్టించడమంటే దేశాన్ని వెనక్కి తీసుకుపోవడమేనని ప్రతిపక్షాలు తేల్చేశాయి. రాజదండాన్ని నిలబెట్టడమంటే తిరోగమనమేనని ఉదారవాదులు, సెక్యులరిస్టులు సైతం నిర్ధారించారు. కానీ…

విపక్షాల వ్యతిరేకతలో హేతువెక్కడ?

– జమలాపురపు విఠల్‌రావు ఇరవై రెండవ లా కమిషన్‌ ఉమ్మడి పౌరస్మృతిపై గుర్తింపు పొందిన మత సంస్థలు, పౌరుల నుంచి అభిప్రాయాలు కోరిన తాజా పరిణామంతో దేశంలోని…

దేశ ఐక్యతే అసలు ప్రయోజనం

దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి విషయమై చర్చ జరుగుతూనే ఉంది. అంటే 75 సంవత్సరాల పైగా ఆ చర్చ రావణకాష్టంలా మండుతూనే ఉంది. నిజానికి…

Twitter
YOUTUBE