కేంద్ర బడ్జెట్ (2025-2026) వికసిత భారత్ లక్ష్యానికి దిక్సూచి
రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ సమర్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే…
రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ సమర్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే…
భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం…
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
యతో ధర్మస్తతో జయ: (ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం పరిఢవిల్లుతుంది). భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే…
రవి అస్తమించని రాజ్యపాలనకు చరమగీతం పాడుతూ ది.14/15 ఆగష్టు 1947న అర్ధరాత్రి మన భారతదేశం స్వాతంత్య్ర ప్రభాత శంఖాన్ని పూరించింది. స్వాతంత్రం వచ్చిన నూతనోత్సాహంతో దేశం నలుమూలలున్న…
‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు…
భారత రాజ్యాంగంలో పార్ట్-3 లోని 12 నుంచి 35 అధికరణాల వరకు పౌర హక్కులను పొందుపరచారు. భారత పౌరులు ప్రశాంతయుత జీవితాన్ని గడిపేందుకు ఇవి హామీ ఇస్తాయి.…
‘నేను మళ్లీ పోటీ చేస్తాను’ అని నాలుగేళ్ల క్రితం ఘంటాపథంగా చెప్పారు డొనాల్డ్ జాన్ ట్రంప్. సందర్భం – జో బైడెన్ చేతిలో ఓడిన క్షణం. అన్నట్టే…
డోనాల్ట్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేపడుతున్న చర్యల కారణంగా అంతర్జాతీయంగా, భారత ఆర్థికవ్యవస్థలో కొంతమేర అనిశ్చితి ఏర్పడే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రకటించిన…
జమలాపురపు విఠల్రావు, సీనియర్ జర్నలిస్ట్ జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 106 సవరణలు జరిగాయి. ప్రపంచంలో అత్యధిక…