గోవా.. నాలుగు నుంచి ఇరవై
ఈ ఎన్నికల్లో గోవాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొంది భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్…
ఈ ఎన్నికల్లో గోవాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. మొత్తం 40 స్థానాలున్న ఈ రాష్ట్రంలో 20 స్థానాల్లో గెలుపొంది భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్…
గత కొన్నేళ్లుగా ఈశాన్య భారతంలో పట్టు పెంచుకుంటూ వస్తున్న భాజపా ఈసారి మణిపూర్లో ఘనవిజయం సాధించింది. ఐదేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ ఈసారి సొంతంగా మెజారిటీ…
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పంజాబ్ రైతులు ఉద్యమించారు. ఈ ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావించారు.…
ఆజాదీ కా అమృత్ మహోత్సవం ‘రంగ్ దే బసంతి చోలా మాయె రంగ్ దే’ మా చొక్కాకు వసంతపు వర్ణాన్ని (కుంకుమ పువ్వు రంగుని) పులమండి అంటూ…
అధికారంలో ఉన్న పార్టీ తర్వాత ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి వెళ్లడం అక్కడ ఆనవాయితీ.. కానీ తాజా ఎన్నికల్లో ఇందుకు భిన్నంగా అధికార పార్టీకి మరోసారి అవకాశం ఇచ్చారు…
చాలా చిన్నదీ, పరిమితమైనదీ తాత్కాలికమైనదీ అయిన ప్రయోజనం. కానీ అది ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు అవుతోంది. అది విశ్వమానవాళికి ప్రాణవాయువును ఇచ్చే సముద్రాలను అల్లకల్లోలం చేయగల…
జమలాపురపు విఠల్రావు, సీనియర్ జర్నలిస్ట్ ప్రచ్ఛన్నయుద్ధం మరొకసారి పంజా విసిరింది. అనుకోనిది జరిగితే ‘ఆశ్చర్యం’ కలగడం సహజం. అనుకున్నదే జరిగింది. కొంతకాలంగా ప్రపంచం యావత్తూ భయపడుతున్నట్టే రష్యా…
– జమలాపురపు విఠల్రావు ఫిబ్రవరి 20వ తేదీన భారత ప్రజలు ఒక అపురూప దృశ్యం వీక్షించారు. బీజేపీ ముక్త భారత్ సాధన కోసం ఓ కూటమి తొలి…
‘కేవలం జ్ఞానార్జనతోనే సరిపోదు. ధర్మానుష్టానంతోనే జ్ఞానం సార్థకమవు తుంది. సామాజిక బాధ్యతలు గుర్తెరిగి న్యాయదృష్టితో కర్మాచరణ చేయడంతోనే జీవితం సార్థకమవుతుంది. సర్వమానవ సమానత్వంతోనే మానవత్వం పరిఢవిల్లు తుంది.…
శ్రీరామానుజాచార్యుల ఆశీస్సుల వల్ల వేయేళ్ల క్రితమే ఈ భూమికి సమతా వాదం తెలిసిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరమ పూజనీయ సర్ సంఘ్చాలక్ డాక్టర్ మోహన్జీ భాగవత్…