Category: ముఖపత్ర కథనం

నదుల అనుసంధానమే పరిష్కారం

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంతరాష్ట్ర జల సంపద సద్వినియోగంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. దానిలో భాగంగా నదుల అనుసంధానంపై పట్టుదలతో వ్యవహరిస్తోంది. దేశ జనాభా కనీస…

పండిట్‌జీ.. విద్యా ప్రదాత

డిసెంబర్‌ 25 ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా జయంతి పండిట్‌ ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవ్యా.. భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో ఒకరు. ఆయన జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్య్ర…

మరణం.. చివరి చరణం !

సిరివెన్నెల స్మృతి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, 20 మే, 1955 – 30 నవంబర్‌, 2021 ‘‘‌కాలమనే హంతకి నాటి మధుర జీవనాన్ని దగ్ధం చేసింద’’ని వాపోయారు సరస్వతీపుత్ర…

శాశ్వత జ్ఞాపకాలైన ఆ క్షణాలు

చిరంజీవి సీతారాంతో 1964 నుండి- అంటే అతని తొమ్మిదో ఏడు నుండి- దహనమయ్యేంత వరకూ నా పరిచయం సాగింది. అసలు దహించే స్వభావంతోనే జీవించాడతడు. ‘అగ్గితో కడుగు’…

ఒక పాటని పది పదిహేనుసార్లు తిరగరాసేవాడు!

‘నా అన్న చనిపోలేదు… గుండెల్లోనే ఉన్నాడు’ అన్నారు తనికెళ్ల భరణి. ఏకోదరులు కాకున్నా, ఇద్దరిదీ అంతటి అనుబంధమే. ప్రముఖ సినీ గీత రచయిత, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి; రచయిత,…

పంట కాదు, దేశంలో మంట

పాడేరు గంజాయి.. ఈ పేరుతో ఒక రకం గంజాయి పండిస్తున్నారు. విశాఖపట్నానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ ప్రాంతానికి, అంటే పాడేరుకు ఇంకొక ఘనత…

గోల్కొండ సాహితీ మహోత్సవం

స్వధర్మ స్వాభిమాన్‌ ‌స్వరాజ్య గతం నాస్తి కాదు, అనుభవాల ఆస్తి. గతాన్ని గమనంలోకి తీసుకుంటూనే, భవిష్యత్తు వైపు.. లక్ష్యసిద్ధి వైపు దేశం సాగిపోగలదు. అందుకు మొదటిమెట్టు తెచ్చుకున్న…

మనం మేధో యుద్ధానికి సన్నద్ధమవుతున్నాం!

ఇది భారతీయ సమాజం మేధోపరమైన యుద్ధానికి సన్నద్ధమయిన కాలమని, మహానుభావులైన వారి ప్రేరణాత్మక చరిత్రలను మరుగు పరచి దురాక్రమణదారుల చరిత్రలను మనపై రుద్దిన కుహనా చరిత్రకారులనే మనం…

ఆర్థికవ్యవస్థలో మలుపు డిజిటల్‌ ‌చెల్లింపు

విలాసవంతమైన దుకాణ సముదాయాలలో, ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులు, నగలు, దుస్తులు అమ్మే భారీ దుకాణాలలోను డిజిటల్‌ ‌చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ క్యూఆర్‌ ‌కోడ్‌ ‌బోర్డు కనిపించడం పెద్ద విశేషం…

Twitter
YOUTUBE