Category: ముఖపత్ర కథనం

రాష్ట్రానికి బుల్‌డోజర్‌ ‌రావాలి!

ఆంధప్రదేశ్‌లోని నెల్లూరుకు కూడా బుల్‌డోజర్‌ ‌వైద్యం అవసరమని బీజేపీ వ్యాఖ్యానించింది. అసలే అక్రమ కట్టడం. అందులో మాటు వేసిన మతోన్మాదులు ప్రశాంతంగా సాగుతున్న హనుమాన్‌ ‌జయంతి శోభాయాత్రను…

కొత్త అవస్థలో గవర్నర్‌ ‌వ్యవస్థ

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌రాజ్‌భవన్‌లకీ, ముఖ్యమంత్రి కార్యాలయాలకీ మధ్య యుద్ధం రాను రాను అవాంఛనీయ ధోరణి వైపు సాగుతోంది. కొందరు గవర్నర్లు ప్రతిపక్షాల దృష్టిలో ప్రతినాయకులు.…

ఏదీ సమాఖ్య స్ఫూర్తి?

అమరజీవి పొట్టి శ్రీరాములు బలిదానంతో 1952లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తరు వాత వెంటవెంటనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. తెలంగాణతో కలిసిన విశాలాంధ్ర 1956…

‘‌నవమి’నాటి విధ్వంసం వెనుక…

పౌరసత్వ చట్ట సవరణకు నిరసన, షాహీన్‌బాగ్‌ ‌తిష్ట, సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులలో దొంగ రైతుల రగడ, ఎర్రకోట మీద కిరాయి రైతుల దాడి, కర్ణాటకలో…

వివాదాల హలలూయా

ఒక సిద్ధాంతానికి ఉండే బలం దానిని ఆచరించే వ్యక్తుల గుణశీలాల మీద ఆధారపడి ఉంటుంది. కమ్యూనిజం వైఫల్యానికి కొందరు వ్యక్తుల జఘన్య జీవితాలూ; రష్యా, చైనా, క్యూబా…

ఇ‌మ్రాన్‌ ‌పోయి షెహబాజ్‌ ‌వచ్చే ఢాం ఢాం ఢాం

‘పాకిస్తాన్‌కు చేటు చేయగలిగే శక్తి ఈ భూమి మీదనే లేదు’- ఇది ఆ దేశ తొలి గవర్నర్‌ ‌జనరల్‌, ‌పాక్‌ ‌నిర్మాత మహమ్మదలీ జిన్నా ప్రగల్భం. అది…

ఉమ్మడి పౌరస్మృతికి చేరువగా?

భారత పార్లమెంట్‌ ఎగువసభ లేదా పెద్దల సభలో మూడు దశాబ్దాల తరువాత నమోదైన ఘట్టం-ఒక రాజకీయ పార్టీకి మూడంకెల బలం దక్కింది. 1988-1990 ద్వైవార్షిక ఎన్నికల తరువాత…

అం‌బేడ్కర్‌ ఆశయం ఉమ్మడి పౌరస్మృతి

ఏప్రిల్‌ 14 అం‌బేడ్కర్‌ ‌జయంతి రెండు ప్రపంచ యుద్ధాలు ముగిసి, ఒక నూతన రాజకీయ చింతనలోకి ప్రపంచం ప్రవేశించిన కాలంలో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. వలస పాలనలు,…

బీజేపీ పథం.. సాంస్కృతిక జాతీయవాదం

ఏప్రిల్‌ 6 ‌బీజేపీ ఆవిర్భావ దినోత్సవం స్వతంత్ర భారతదేశ చరిత్ర చెప్పాలంటే ఇక బీజేపీకి ముందు, తరువాత అని చెప్పాలి. భారత జాతీయ కాంగ్రెస్‌ ‌మొదటి నుంచీ…

మన కాలం విజేత

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ ‌నరేంద్ర దామోదర్‌దాస్‌ ‌మోదీ… విలక్షణ నాయకుడు. అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకుడు కాదు. ప్రజాసేవే ఆయన పరమోన్నత లక్ష్యం. ఆదరించిన…

Twitter
YOUTUBE