చరిత్రాత్మకం ఈ చంద్రయానం
ఈ క్షణం 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుళ్లను విన్నది. నిజమే ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలే…
ఈ క్షణం 140 కోట్ల మంది భారతీయుల గుండె చప్పుళ్లను విన్నది. నిజమే ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలే…
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎర్రకోటపై పతాకావిష్కరణ…
– జాగృతి డెస్క్ ప్రతిపక్షాలు ప్రదర్శించే ప్రహసనానికి పార్లమెంట్ వేదిక కావడం భారత ప్రజాస్వామ్యంలోనే పెద్ద విషాదం. మణిపూర్ మీద ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలంటూ…
– మహామహోపాధ్యాయ శ్రీ బాలశాస్త్రి హరదాస్ భారత స్వరాజ్య సమర చరిత్ర మహోన్నతమైనది. అనేక పంథాల కలయిక అది. అనేక సిద్ధాంతాల వేదిక అది. అన్ని వర్గాల…
స్వరాజ్య సమరంలో ఆయనొక అజ్ఞాతయోధుడు – శ్రీ దీనదయాళ్ ఉపాధ్యాయ డాక్టర్ కేశవరావ్ బలీరామ్ హెడ్గెవార్ జన్మత: దేశభక్తులు. ఏదో నిరాశ వల్లనో లేనిచో ప్రతిక్రియ గానో…
– వీరంరాజు ఆగష్టు 15వ తేదీ ప్రతి భారతీయునికి పర్వదినం. పదిహేనేండ్లకు పూర్వం శతాబ్దాలు తరబడి పారతంత్య్ర శృంఖలాలలో బంధింపబడిన భారతదేశం విముక్తి గాంచింది. ఈ సుదినానికి…
స్వరాజ్య సమరంలో ఆయనొక అజ్ఞాతయోధుడు సహాయ నిరాకరణోద్యమపు రోజులు (1920-21). అప్పుడు డాక్టర్జీ నాగపూర్ ప్రాంత కాంగ్రెసు కార్యదర్శి. తీవ్రంగా ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉండగా భండారా జిల్లాలో…
– జమలాపురపు విఠల్రావు/జాగృతి డెస్క్ భారత పార్లమెంట్ నిర్వహణకు ఒక నిమిషానికి అయ్యే ఖర్చు రూ. 2.5 లక్షలు. ఇది లోక్సభ మాజీ కార్యదర్శి పీడీటీ ఆచార్య…
కాషాయం శాంతికీ, కరుణకీ ప్రతీక. త్యాగానికి కూడా. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాషాయధారి. ఆయన చేస్తున్నది కూడా శాంతి స్థాపనే. చూపిస్తున్నది కరుణే. రాష్ట్రాన్ని…
భూరక్షణ కోసం నేడు ప్రజలంతా కలసికట్టుగా, గట్టిగా పోరాడవలసిన అవసరం వచ్చిందని తునికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చైర్మన్ తాండ్ర…