Category: ప్రత్యేక వ్యాసం

‘‌సాంస్కృతిక నేపథ్యంతో స్వావలంబన’

నాగ్‌పూర్‌లో అక్టోబర్‌ 25‌న జరిగిన విజయదశమి ఉత్సవంలో సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ డా. మోహన్‌ ‌జీ భాగవత్‌ ఉపన్యాసం ఈసారి విజయదశమి ఉత్సవం పరిమిత సంఖ్యతో…

ఆయన ఆస్తి

పేద దేశం భారత్‌ ‌పార్లమెంట్‌లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్‌ ‌శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్‌సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…

కుట్ర… తీర్పు

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్ అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అయోధ్య రథయాత్ర చేసిన లాల్‌కృష్ణ…

‘‌గో ఆధారిత సాగే శరణ్యం’

దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ శతజయంతి ప్రత్యేకం రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ, వ్యవసాయం దండగ అనుకోవడం సాధ్యం కాదని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌)…

గానానికి.. కాలానికి…సెలవు!

అమృతానికే అమరత్వాన్నిచ్చిన స్వరం.తియ్యదనానికి తలమానికమైన తూకం. సాహిత్యపు ఒయ్యారాలకు సుస్వరాల స్వర్ణతాపడం. ప్రతి పాటా స్వర గంగావతరణం. ఇది నదులకు తెలియని గలగలల గమనం. సరిగమలు కలగనని…

గాన సరస్వతి ముద్దుల ‘బాలు’డు!

భారత సినీ సంగీత చరిత్రలో శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యందో సువర్ణ అధ్యాయం. 1966 డిసెంబర్‌ 15‌వ తేదీ మిట్టమధ్యాహ్నం సైకిల్‌పై విజయా గార్డెన్‌లోని రికార్డింగ్‌ ‌థియేటర్‌కు వెళ్లిన…

బాపూ బాట

భారత స్వాతంత్య్రోద్యమం, స్వరాజ్య సాధన ప్రపంచ చరిత్రలోనే మలుపు. స్వరాజ్యోద్యమంలో అగ్రతాంబూలం అందుకోగల నాయకుడు మోహన్‌దాస్‌ ‌కరంచంద్‌ ‌గాంధీ. స్వాతంత్య్ర సాధన అనేక సంస్థల, అనేక పంథాల,…

స్వాతంత్ర్యోద్యమం నేర్పిన పాఠం – హిందూ ఐక్యత

గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీపట్ల రాష్ట్రీయ స్వయంసేవక సంఘం దృష్టికోణం గురించి రాజకీయ రంగంలోనూ, విద్యారంగంలోనూ నిరంతరం చర్చ…

పలికెడిది గాంధి కథయట…

గాంధీజీ 150వ జయంతి ముగింపు సందర్భంగా.. పారతంత్య్ర కుతంత్రాల్లో, బ్రిటిష్‌ ‌కుటిల దాస్య శృంఖలాల్లో భారతజాతి అలమటిస్తున్న తరుణంలో మహాత్మా గాంధీ 1919 సంవత్సరంలో ఉద్యమంలో ప్రవేశించాడు.…

Twitter
YOUTUBE