Category: ప్రత్యేక వ్యాసం

ధన్యజీవి భాల్కర్‌

‌ప్రాణం కాపాడుకోవడానికి చివరి నిమిషంలో మనషి పడే తపన మాటలకు అందదు. చావు అంచులకు వెళుతున్న తన వారి ప్రాణాలు నిలబెట్టడానికి అతడి రక్తసంబంధీకులు పడే ఆరాటం…

ఐదు తీర్పులు

సమీప గతాన్ని కూడా పరిశీలించే తీరిక లేదు. పరిశీలించినా వాస్తవాలు చెప్పాలన్న సత్య నిష్ట అసలే లేదు. ఇదే ఇవాళ్టి కొందరు మేధావులు, మీడియా పెద్దలలో కనిపిస్తున్న…

కొవిడ్‌ 2.0 – ఊపిరాడనివ్వడంలేదు

ఆసుపత్రులు ఖాళీ లేవు. స్మశానాలూ ఖాళీ లేవు. ఒకచోట రోగులు బారులు తీరితే, ఇంకొక చోట కొవిడ్‌ ‌కాటుకు బలైన ఆప్తుల అంతిమ సంస్కారాల కోసం టోకెన్లు…

‌కరోనా: మళ్లీ కకావికలు

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌ అనుకున్నట్టే అయింది. రెండోదశ కరోనా, బహురూపి కరోనా ఇప్పుడు మొదటి దశ కరోనాను మించి వేగంతో దేశాన్ని కబళిస్తున్నది. తొలి కరోనా శరవేగంతో…

చీరాల-పేరాల త్యాగానికి వందేళ్లు

(ఏప్రిల్‌ 25, 2021) ‘‌చీరాల-పేరాల ఉదంతం ఆ ప్రాంతానికే చెందిన సమస్య అయినా, దాని చండ ప్రభావం వల్ల అది ముఖ్యమయిన రాష్ట్ర సమస్యగానూ, తర్వాత సాటిలేని…

మారని మావోయిస్టులు

వామపక్ష ఉగ్రవాదం ఇక్కడ పుట్టి ఐదు దశాబ్దాలు గడిచింది. ఏ దేశాన్ని చూసి ఇక్కడ వామపక్షవాదం పురుడు పోసుకుందో ఆ చైనాయే ఇప్పుడు వామపక్షం మీద విశ్వాసం…

మా అమ్మ భూదేవి

– సామవేదం షణ్ముఖశర్మ ప్రకృతిని దైవంగా ఆరాధించడం ఆటవిక భయోద్వేగజనిత భావంగా చిత్రీకరించారు, వక్రీకరించారు కొందరు అధునాతనులు. కానీ వేదాలను, వాటి హృదయాన్ని విశదపరచే పురాణాది ఆర్ష…

సుపోషణతోనే భూమి సురక్షితం

మానవ మనుగడకే కాదు, సమస్త జీవరాశుల ఉనికికి అత్యంతావశ్యకమైనది- సజీవమైన పుడమితల్లి. ఈ నేలే ప్రాణకోటికి ఆలవాలం. మొక్కలకు, జంతువులకు, మానవులకు కావలసిన గాలి, నీరు, శక్తి,…

సేంద్రియ సేద్యానికి బాలారిష్టాల తెగులు

ఇప్పటికీ ఈ దేశానికి సేద్యమే పెద్ద ఆధారం. కాబట్టి గ్రామాలు కళకళలాడేటట్టు చేయాలి. సాగు ఖర్చులు తగ్గించేందుకు ప్రయత్నించాలి. రైతు ఆత్మగౌరవంతో జీవించాలి. రసాయనిక ఎరువులతో ధ్వంసమైన…

ఆవు పాదం కింద అయిదెకరాల పంట

భారతదేశం వ్యావసాయక దేశం. అంతకంటే సేద్యం ఈ దేశపు ఆత్మ అనుకోవాలి అంటున్నారు ఆంధ్ర ప్రాంత గోసేవా ప్రముఖ్‌ ‌భూపతిరాజు రామకృష్ణంరాజు. సీతా మహాసాధ్వి నాగేటు చాలులో…

Twitter
YOUTUBE