Category: ప్రత్యేక వ్యాసం

సమాఖ్యకు సలాం!

సెప్టెంబర్‌ 17, 1948.. ‌హైదరాబాద్‌ ‌సంస్థానం భారతదేశంలో కలిసిన రోజు. ఆగస్ట్ 15, 1947‌న బ్రిటిష్‌ ‌పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ హైదరాబాద్‌…

అలజడికి బీజం ఆర్య సమాజం

ఏ దేశం/రాష్ట్రంలోనైనా విముక్తి ఉద్యమాల్లో రాజకీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక మత, సామాజిక సంస్థ విముక్తి ఉద్యమంలో పాల్గొనడం చాలా అరుదు. పూర్వపు హైదరాబాద్‌…

అసఫ్‌ ‌జాహీల పాలిట అంకుశం ఆంధ్ర మహాసభ

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌నిజాం రాజ్యంలో అణగి ఉన్న తెలుగు సమాజంలో భాషాసంస్కృతులను కాపాడుకోవాలనే స్పృహను రగిలించిన మహోద్యమం అది. చిన్న పాయలా ప్రారంభమైన ఈ…

నిరంకుశత్వ నీడ, మతోన్మాద జాడ

చరిత్రనీ, సామాజిక పరిణామాలనీ సృజనాత్మక పక్రియతో విశ్లేషించడం క్లిష్టమైన అభిరుచి. చారిత్రకతకు లోటు లేకుండా, విశ్వసనీయతకు భంగం రాకుండా కాలగమనాన్నీ, ఆయా ఘటనలనీ సఫలీకరించడం సామాన్యమైన సంగతి…

‘‌విముక్తి’లో కలాలు..గళాలు…

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌హైదరాబాద్‌ ‌రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, పరిపాలనలో భాగస్వామ్యం లేకపోవడం, రజాకార్ల దాష్టీకం, మాతృభాష పట్ల నిరాదరణ లాంటివి…

తెలంగాణ రైతాంగ పోరాటం

1946-1951 జనగామ తాలూకాలోని ‘దొర’ విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా•ం ఆరంభం కావడానికి తక్షణ కారణమైనాయని చరిత్రకారులు చెబుతారు. ప్రజలకు కంటగింపుగా మారిన…

‌ప్రపంచ కుబేరుడి నిరుపద సంస్థానం

భారతీయుడిగా ఏటా ఆగస్ట్ 15 ‌సందర్భాన్ని నేను తప్పక గుర్తుంచుకుని గౌరవిస్తాను. అదొక అనుభూతి. కానీ నిజాం ఏలుబడి నుంచి తెలంగాణ విముక్తమైన సెప్టెంబర్‌ 17‌న ఈ…

నిజాం మీద పోరుకు – అడుగులు నేర్పిన అక్షరాలు

నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు గ్రంథాలయోద్యమం ఒక సాధనం కాగలదన్న భావన అప్పటి మేధావులలో ఉండేది. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర భాషోద్యమం అపుడు పరస్పరం పర్యాయ పదాలైనట్లు సాగుతుండేవి. గ్రంథాలయా…

ఆనందమఠం-2

– బంకించంద్ర చటర్జీ మహేంద్రుడు బయటకు వెళ్లిపోయాడు. జనశూన్యమైన. ఆ ఇంటిలో కళ్యాణి కూతురుని దగ్గర పెట్టుకుని ఒక్కతే వుండిపోయింది. ఆమె నాలుగువైపులా పరికించసాగింది. ఆమె మనస్సులో…

చట్టానికి అతీతులు

ఈ ప్రశ్న ఇప్పుడు ఒకరిద్దరు రచయితల పెదవుల నుంచి ఉరికి వచ్చి ఉండవచ్చు. కానీ అది ప్రపంచంలో చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. విమర్శకు అతీతమని కొన్ని…

Twitter
YOUTUBE