ప్రాణాంతకం.. అడుగుకో ఆటంకం!
కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 5 వందల పై చిలుకు గ్రామాలకు…
కరవు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 5 వందల పై చిలుకు గ్రామాలకు…
ప్రతి పర్వదినం వెనుక ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక కోణాలు ఉంటాయి. వాటి అంతరార్థం దైవలీలలతో ముడిపడి ఉంటుంది. హోలీ వేడుక కూడా అలాంటిదే. ఈ ప0డుగను యుగయుగాలుగా…
మహా కుంభమేళా ముగిసింది. ప్రపంచ చరిత్రలో ప్రయాగరాజ్ కొత్త పుటను తెరిచింది. నలభయ్ అయిదు రోజులలో ఒకే భావనతో, ఒక ధర్మానికి వారసులమని ప్రగాఢంగా నమ్ముతూ, తాదాత్మ్యంతో…
దేవుడు మరణించాడు అన్న నీషే వ్యాఖ్య ఎంత సంక్షోభం సృష్టించిందో, మతం మత్తుమందు అన్న కారల్ మార్క్స్ పిలుపు ఎంత సంచలనమో తెలియనిది కాదు. ఇప్పుడు చరిత్ర…
తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే…
ఓం నమఃశివాయ. ప్రపంచమంతా ఇప్పుడు భారతాన్ని చూస్తోంది. ఆనందంతో పరుగులు తీస్తున్న గంగా ప్రవాహ సందోహాన్ని, ఆ జలం పవిత్రతను మాకు కూడా కొంచెం ప్రసాదించమని ఉరకలు…
రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారీ బడ్జెట్ సమర్పించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనే…
భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం…
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవానికి ఇది రజతోత్సవం. ప్రపంచంలోని స్థానిక, దేశీయ భాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ…