బడిలో రామాయణ, భారతాలు
జాతీయ విద్యావిధానం-2020 (ఎన్ఈపీ`2020) కింద పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఇ.ఆర్.టి.) సంకల్పించింది. ఇందులో…
జాతీయ విద్యావిధానం-2020 (ఎన్ఈపీ`2020) కింద పాఠశాల విద్యా ప్రణాళికలో మార్పులు తీసుకొని రావాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్.సి.ఇ.ఆర్.టి.) సంకల్పించింది. ఇందులో…
అద్భుతాలతో, అలౌకిక సంఘటనలతో కూడిన పురాణగాథలను పిల్లలకు ఎలా చెప్పాలి? యథాతథంగా చెప్పాలా? ఆ అలౌకిక ఘట్టాలను తొలగించి చెప్పాలా? ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మార్చి చెప్పాలా?…
దేశంలో విద్యావ్యస్థపై మార్క్సిస్టుల పట్టును బద్దలు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. చరిత్ర రచన, బోధన విషయంలో మార్క్సిస్టులు దేశానికి చేసిన ద్రోహం క్షమార్హం కానిది. దీనిని…
డిసెంబర్ 10 ధన్వంతరి జయంతి ‘జాగృతి’ జాతీయ వార పత్రిక తన ఏడున్నర దశాబ్దాల అక్షర యజ్ఞ ప్రస్థానంలో అనేక అంశాలను స్పృశిస్తూ వస్తోంది. అలాంటి వాటిలో…
ఏదైనా ప్రాజెక్టు కడితే సాధారణంగా ఆ ప్రభుత్వానికి పేరు వస్తుంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ఎన్నికల్లో కలసి వస్తుంది. చిరకాలం అది మనుగడ సాగించాలి. కానీ, తెలంగాణలో…
తెలంగాణ ఏర్పడిన తరువాత నవంబర్ 30న మూడోసారి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ ఎన్నికలలో అయినా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి. భారతీయ జనతాపార్టీ మాత్రం…
డా. రామహరిత యోమ్ కిప్పర్ యుద్ధం జరిగి ఐదు దశాబ్దాలు పూర్తైన మరురోజు… పవిత్రమైన సించోత్ తోరా ఉత్సవం జరుపుకుంటున్న యూదులపై ఇజ్రాయెల్ చరిత్రలో ముందెన్నడూ లేని…
గాజా సరిహద్దు దాటి హమాస్ చేసిన మెరుపుదాడి అమానుష క్రూర చర్యగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది యూదుల పర్వదినాన (అక్టోబర్ 7, 23) జరగడం దారుణం. యూదులు,…
కృష్ణారావు చొప్పరపు, 8466864969 19వ ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. క్రీడాకారుల స్వేదానికి, అంకితభావానికి ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత తోడు కావడంతో ‘శత’పతకాల…
అక్టోబర్ 20 మూలా నక్షత్రం దేశంలోని అష్టాదశ పీఠాలు సహా అనేకానేక శక్తిక్షేత్రాలలో ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నుంచి దేవీ నవరాత్రుల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. వీటిలో అతి…