ఇంకా ఇంకా వాయిదా వేసే ప్రయత్నం వద్దు
కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్ (రాజదండం) ను ప్రతిష్టించడమంటే దేశాన్ని వెనక్కి తీసుకుపోవడమేనని ప్రతిపక్షాలు తేల్చేశాయి. రాజదండాన్ని నిలబెట్టడమంటే తిరోగమనమేనని ఉదారవాదులు, సెక్యులరిస్టులు సైతం నిర్ధారించారు. కానీ…