వంగ దేశ వారసత్వం
ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందని వ్యాఖ్య వినిపించింది. మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, వివిధ హోదాలలో చిరకాలం పనిచేసిన వ్యక్తి…
ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఆయన మృతితో ఒక శకం ముగిసిందని వ్యాఖ్య వినిపించింది. మాజీ రాష్ట్రపతి, కేంద్ర మాజీ మంత్రి, వివిధ హోదాలలో చిరకాలం పనిచేసిన వ్యక్తి…
న్యూఢిల్లీ : ఆగష్టు 30న లక్షలాది కుటుంబాల సభ్యులు ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ పర్యావరణ పరిరక్షణ…
నాటి ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ తృతీయ వర్ష సంఘ శిక్షా వర్గ ముగింపు కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…
ఆగస్టు 30న ఆర్ఎస్ఎస్ పర్యావరణ విభాగం, వివిధ హిందూ ఆధ్యాత్మిక సంస్థల ఆధ్యర్యంలో ‘పకృతి వందనం’ కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్లో ఉదయం 10 నుంచి 11 గంటల…
గాంధీలు సత్యం, గాంధీలే నిత్యం.. మిగిలిన దంతా మిధ్యే అంటూ, సోనియా గాంధీయే ఇంకొంత కాలం నేత అంటూ ఆగస్టు 24 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ…
ఏదైనా సరే, ఎవరిదైనా సరే- ఒక పుస్తకంలో ఏ విషయం ఉండాలి? అదెలా రాయాలి? రచయితలు/రచయిత్రులు ఎవరివైపు మొగ్గాలి? ఎవరిని చీల్చిచెండాడాలి? ఎవరు అచ్చువేయాలి? ఎవరు ఆవిష్కరించాలి?…
భారత్ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిం చింది. 5 శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వేలాదిమంది సనాతనుల సంకల్పసిద్ధి, అపూర్వ మైన త్యాగాలకు ఫలితంగా, గుర్తుగా నిలచే…
అయోధ్య శ్రీరామ జన్మభూమిలో 5 ఆగస్టు 2020న జరిగిన భవ్య మందిర నిర్మాణానికి శంకుస్థాపన, శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దేశవ్యాప్తంగా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ…
కాంగ్రెస్ పార్టీ నేడున్న ఇరకాటంలో చరిత్రలో ఏనాడూ లేదు. పార్టీ అధ్యక్ష ఎన్నిక/నియామకంలోనూ అదే పితలాటకం. అంతా గందరగోళం, వాగాడంబరమే. మాటలకీ చర్యలకీ పొంతన లేకపోవడమే. ఎన్నికలలో…
కరోనా బారిన పడినవారు ఎలాంటి భయాందోళనలకు గురి కావొద్దని, ధైర్యంగా ఉంటే ఎంతటి రోగాన్నైనా సులభంగా జయించవచ్చని క్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) సేవాప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్…