Category: సామాజికం

సత్తాచాటిన కాషాయం

2019 ‌నవంబర్‌ 10‌న అయోధ్య రామాలయ తీర్పు నేపథ్యంలో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్లీ అదే ఉత్సహవంతమైన వాతావరణం దేశంలో…

దుబ్బాక మీద బీజేపీ పతాక

దుబ్బాకలో జరిగిన ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు.. అధికార టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల మెజారిటీతో…

జాతీయత గురించి చర్చ జరగాలి

1‌వ భాగం జాగృతితో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సహసర్‌ ‌కార్యవాహ వి. భాగయ్య జాతీయతా భావన ఆధారంగా ఇవాళ భారతదేశమంతటా ఒక కొత్త వాతావరణం నెలకొంటున్నదని, మన మహా పురుష…

కథల పోటీ-2020 ఫలితాలు

‌జాగృతి వారపత్రిక నిర్వహించిన వాకాటి పాండురంగరావు స్మారక కథల పోటీ-2020 ఫలితాలు ప్రథమ బహుమతి (రూ.12,000): ఊపిరి- మానస చామర్తి (యూఎస్‌ఏ) ‌ద్వితీయ బహుమతి (రూ.7,000): గుప్పెడు…

కులవృత్తులను కూల్చకండి!

భారతీయ నాగరికతా పరిణామంలో వృత్తి కులాల పాత్ర గణనీమైనది. స్వాతంత్య్రానికి పూర్వం గ్రామీణ ప్రాంతాలలో ప్రతి వారు ఏదో ఒక వృత్తిని చేపట్టి దేశాన్ని సుసంపన్నం చేయడంలో…

‘‌సాంస్కృతిక నేపథ్యంతో స్వావలంబన’

నాగ్‌పూర్‌లో అక్టోబర్‌ 25‌న జరిగిన విజయదశమి ఉత్సవంలో సర్‌ ‌సంఘచాలక్‌ ‌పరమ పూజనీయ డా. మోహన్‌ ‌జీ భాగవత్‌ ఉపన్యాసం ఈసారి విజయదశమి ఉత్సవం పరిమిత సంఖ్యతో…

కథల పోటీ-2020 ఫలితాలు

డా।। శిష్ట రామచంద్రరావు, శ్రీమతి డా।। శిష్ట సత్యదేవిరాజ్యలక్ష్మి; డా।। శ్రీగిరిరాజు శ్రీనివాస్‌ ఉమామహేశ్‌, శ్రీ‌మతి డా।। శ్రీగిరిరాజు హైందవి ఆధ్వర్యంలో జాగృతి నిర్వహించిన శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ…

హిందూధర్మ వాణి సోదరి నివేదిత

అక్టోబర్‌ 28 ‌సోదరి నివేదిత జయంతి మేరీ నోబెల్‌ ‌తన మొదటి సంతానం కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. ఆ పుణ్యాత్మురాలు తన మొదటి బిడ్డ జన్మించటానికి…

కూచిపూడి నాట్య శోభ

కొందరు కారణజన్ములు. కూచిపూడి నాట్యానికి మరింత వన్నె తెచ్చి ఆ కళాసేవలో తన జీవితాన్ని గడిపి తన పాత్ర ముగియగానే రంగస్థలం నుంచి నిష్క్రమించే పాత్రలా మనల్నందరినీ…

ఆయన ఆస్తి

పేద దేశం భారత్‌ ‌పార్లమెంట్‌లో 795 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎనభయ్‌ ‌శాతం కోటీశ్వరులే. కోటీశ్వరులు లోక్‌సభలో ఎక్కువా? రాజ్యసభలో ఎక్కువా? దీనికి సమాధానం వెంటనే…

Twitter
YOUTUBE