అతిపెద్ద తమాషా
కర్షకుల రగడ ట్వీట్ యుద్ధంగా పరిణమించింది. ఈ దేశ వ్యవహారాలు మీకు అనవసరం అంటూ ట్వీట్ల ద్వారా విదేశీయులను నిలదీయడం కూడా పొరపాటైపోయింది. అందుకు భారతరత్నలను కూడా…
కర్షకుల రగడ ట్వీట్ యుద్ధంగా పరిణమించింది. ఈ దేశ వ్యవహారాలు మీకు అనవసరం అంటూ ట్వీట్ల ద్వారా విదేశీయులను నిలదీయడం కూడా పొరపాటైపోయింది. అందుకు భారతరత్నలను కూడా…
ఫిబ్రవరి 19 రథసప్తమి సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తికిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న ఆదిత్యుడు ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ…
72వ గణతంత్ర దిన వేడుక అరాచకశక్తుల, సంఘ విద్రోహుల బీభత్సానికి వేదిక కావడం ఆధునిక భారతచరిత్రలోనే విషాదం. మువ్వన్నెల జెండాను అడ్డం పెట్టుకుని మూకస్వామ్యాన్ని బలోపేతం చేసే…
ఫిబ్రవరి 12 దయానంద జయంతి సందర్భంగా మూఢాచారాలు సనాతన ధర్మాన్ని కబళిస్తున్న తరుణంలో ఆ పతనం గురించి ఆలోచించాడా బాలుడు. సత్యాన్వేషణ కోసం యుక్తవయసు ఆరంభంలో ఇల్లు…
తన రచనలలో చెప్పిన ఆదర్శాలకు కవి లేదా రచయిత విలువ ఇవ్వాలనీ, దేశీయమైన విలువలు ఉన్నప్పుడు విదేశీ భావనతో రచనలు చేయడం సరికాదనీ అంటున్నారు ఆశావాది ప్రకాశరావు.…
డా. హెడ్గేవార్ స్మారక సమితి, కర్ణావతి (గుజరాత్) నిర్వహించిన గణతంత్ర దినోత్సవంలో సర్సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఇచ్చిన ప్రసంగ పాఠం..…
అయోధ్యలో వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చిన తరువాత మధ్యవర్తిత్వం, కోర్టు బయట పరిష్కారం గురించి కొంత ప్రయత్నం జరిగింది. 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో విశ్వహిందూ పరిషత్,…
రాణి రుద్రమదేవి పేరు ఇప్పటికీ ప్రేరణదాయకంగానే ఉంది. ఆమె గాధ ఒక అద్భుతం. రాజ్యపాలన, అందుకు కావలసిన యంత్రాంగం, మంత్రాంగ నిర్వహణ అంతా పురుషులే నిర్వహిస్తున్న కాలంలో…
‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్లారా! మీ పేరేమిటి?’ అని ప్రశ్నించాడు మహాకవి గురజాడ అప్పారావు. ఇప్పుడు, ఘనత వహించిన ఈ సెక్యులర్ భారతంలో హిందూదేవుళ్ల…
అక్టోబర్ 30, 1990న జరిగిన మొదటి కరసేవకు సంబంధించిన వార్తలు దేశాన్ని కదలించేవే. 1990 అక్టోబర్ 30వ తేదీ తెల్లవారుజామున అయోధ్యలోని సరయూ వంతెనపైన కరసేవకులపై కాల్పులకు…