మధ్య తరగతి మందహాసం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. వరసగా ఎనిమిదిమార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించారు. ఫిబ్రవరి 1న 2025-2026…
ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవానికి ఇది రజతోత్సవం. ప్రపంచంలోని స్థానిక, దేశీయ భాషల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ…
ఐసీసీ -2024 అవార్డుల మూడు విభాగాలలోనూ భారత క్రికెటర్లు విజేతలుగా నిలిచారు.భారత క్రికెట్ కే గర్వకారణంగా నిలిచారు. సంప్రదాయ టెస్టు ఫార్మాట్లో బుమ్రా, ధూమ్ ధామ్ టీ-20…
ఇంగ్లండ్ ముస్లింలు మెజారిటీగా ఉండే దేశంగా మారిపోవడానికి సుదీర్ఘకాలం అవసరం లేదని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. ఫ్రాన్స్, ఇటలీ ఇంకొన్ని ఐరోపా దేశాలు ముస్లిం జనాభాతో సతమవుతున్నాయి.…
యతో ధర్మస్తతో జయ: (ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడే విజయం పరిఢవిల్లుతుంది). భారత అత్యున్నత న్యాయస్థానం నినాదం ఇదే. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రస్థానంలో అలాంటి విజయాన్నే…
రవి అస్తమించని రాజ్యపాలనకు చరమగీతం పాడుతూ ది.14/15 ఆగష్టు 1947న అర్ధరాత్రి మన భారతదేశం స్వాతంత్య్ర ప్రభాత శంఖాన్ని పూరించింది. స్వాతంత్రం వచ్చిన నూతనోత్సాహంతో దేశం నలుమూలలున్న…
‘‘మా ముందుకు వచ్చే కేసుల్లో అంత తేలిగ్గా పరిష్కరించలేనివి కూడా ఉంటాయి. అలాంటిదే అయోధ్య విషయంలో జరిగింది. ఆ కేసు మూడు నెలల పాటు నా ముందు…
భారత రాజ్యాంగంలో పార్ట్-3 లోని 12 నుంచి 35 అధికరణాల వరకు పౌర హక్కులను పొందుపరచారు. భారత పౌరులు ప్రశాంతయుత జీవితాన్ని గడిపేందుకు ఇవి హామీ ఇస్తాయి.…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ఏఐ అనే నాణేనికి మంచీ చెడూ రెండూ కూడా బొమ్మాబొరుసుల్లా ఉన్నాయి. ఏఐని వినియోగించడంలో భద్రతా ఏజెన్సీలు ఎంతో చురుకుదనాన్ని ప్రదర్శిస్తుండగా, మానవాళికి…
భారతదేశంలో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో ఆశ్రయం లభిస్తోంది. ఆ నేరగాళ్లను భారత్కు రప్పించేందుకు విదేశాల్లో భారత్ న్యాయ పోరాటం చేస్తోంది. ముంబై ఉగ్రవాది…