Category: వ్యాసాలు

తొలిసారి నాగా సాధువులుగా దళితులు

‌ప్రయాగరాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సరికొత్త చరిత్ర సృష్టించింది. శతాబ్దాలనాటి కులాల అడ్డుగోడలను తుత్తునియలు చేస్తున్నట్టుగా ఈ సారి కుంభమేళాలో కొత్తగా నాగ సాధువులుగా అవతరించినవారిలో దళితులు, జన్‌జాతి…

సేద్యాన్ని ప్రోత్సహించిన బడ్జెట్‌

ఆహార అవసరాలు తీరడానికీ, గ్రామ వికాసానికీ, గ్రామీణ యువత ఉపాధికి, దేశ ఆర్థికాభివృద్ధికీ మూలం వ్యవసాయరంగమే. కాబట్టే ఆ రంగానికి 2025-26 బడ్జెట్‌లో కేంద్రం విశేష ప్రాధాన్యం…

వారసత్వానికి పురస్కారం

తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు.…

సదాశివా…! సదా స్మరామి..!!

తలచినదే తడవుగా వశమయ్యే భక్తసులభుడు సదాశివుడు. సత్య స్వరూపుడు. వినయమూర్తి. ‘భక్తుడు శయనించి కీర్తిస్తే కూర్చుని వింటాడు. కూర్చొని ఆలపిస్తే నిలబడి వింటాడు. నిల్చుని గానం చేస్తే…

పని సంస్కృతి వీడి పరాన్నజీవులుగా…

కొన్ని సమయాలలో భారత న్యాయస్థానాలు, ప్రధానంగా సుప్రీంకోర్టు వెల్లడించిన అభిప్రాయాలను శ్లాఘించకుండా ఉండలేం. ఆ అభిప్రాయాలు జాతి మౌలిక స్వరూపానికి చెందినవి కావచ్చు. సామాజిక స్వరూపానికి సంబంధించి…

అవయవ దానంలోనూ అతివలే ముందంజ

‌ప్రాణం అనేది దీపం. దానిని వెలిగించడమే దైవత్వం. ప్రాణదానం అంటే అవయవదానం కూడా! కన్ను తెరిస్తే జననం, మూస్తే మరణం. ఈ మధ్యలోనిదే జీవితం. జీవితాన్ని శాశ్వతం…

సురగంగ! భూ గంగ!! మహా కుంభమేళా!!!

ఓం ‌నమఃశివాయ. ప్రపంచమంతా ఇప్పుడు భారతాన్ని చూస్తోంది. ఆనందంతో పరుగులు తీస్తున్న గంగా ప్రవాహ సందోహాన్ని, ఆ జలం పవిత్రతను మాకు కూడా కొంచెం ప్రసాదించమని ఉరకలు…

కేంద్ర బడ్జెట్‌ (2025-2026) వికసిత భారత్‌ లక్ష్యానికి దిక్సూచి

రూ. 50.65 లక్షల కోట్ల అంచనాలతో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ భారీ బడ్జెట్‌ సమర్పించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ సాధనే…

కేంద్ర బడ్జెట్‌.. అభివృద్ధి-సంక్షేమాల సమాగమం

భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో అతివేగంగా దూసుకుపోవడం మనం గమనిస్తున్నాం. గత దశాబ్ది కాలంగా ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న తీరు, ఆర్థిక సంస్కరణలకు ఊతం అందిస్తున్న విధానం…

Twitter
YOUTUBE