Category: వ్యాసాలు

విద్యలో నూతన అధ్యాయం

మూడున్నర దశాబ్దాల తరువాత దేశీయ విద్యావిధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. కనీసం ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించడం, వారి నైపుణ్యానికి…

‘‌వికాసాన్ని ఆకాంక్షించే విధానం’

అక్షరాభ్యాసం నుంచి పరిశోధన స్థాయి వరకు నూతన జాతీయ విద్యా విధానం పెను మార్పులను సూచించిందని అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపి) అఖిల భారత సంఘటన…

అయోధ్య: కీలక ఘట్టాలు (1528-2020)

1528: మొఘల్‌ ‌చక్రవర్తి బాబర్‌ ‌కమాండర్‌ ‌మీర్‌ ‌బకి బాబ్రీ మసీదును నిర్మించారు. 1885: బాబ్రీ మసీదు ప్రాంతానికి పక్కనే దేవాలయ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా ఫైజాబాద్‌ ‌కోర్టులో…

‘మందిర్ కు ముస్లింలు వ్యతిరేకం కాదు’

అయోధ్య భూమిపూజకు హాజరైన ఒక ముస్లిం చెప్పిన నాలుగు మాటలను ‘టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’ ప్రచురించింది. మందిర నిర్మాణానికి ముస్లింలు వ్యతిరేకం కాదు అన్న విషయం ప్రజలకు…

శిల్ప సుందరం… శీల బంధురం

‘శిల్ప సుందరం.. శీల బంధురం’… అయోధ్యలో నిర్మించ తలపెట్టిన రామమందిరం గురించి అవధాన సరస్వతి డాక్టర్‌ ‌మాడుగుల నాగఫణిశర్మ అన్న మాటలివి. భూమిపూజ సందర్భంగా ఒక టీవీ…

జాతి గుండె గుడి

అయోధ్య, ఆగస్టు 5, మధ్యాహ్నం 12.44, అభిజిత్‌ ‌లగ్నం. శతాబ్దాల నిరీక్షణ ఫలించిన క్షణమది. ఎంత నిరీక్షణ… అక్షరాలా 491 సంవత్సరాలు. ఇప్పుడు రామమందిరానికి భారత ప్రధాని…

భిన్నత్వంలో ఏకత్వమే రామతత్త్వం

అయోధ్యలో భూమిపూజ సుముహూర్తానికి భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో టీవీ చానెళ్లకు కళ్లప్పగించారు. జాతీయత, ధార్మికత మేళవించిన ఆ అద్భుత, అపురూప ఉత్సవాన్ని వీక్షించారు. ఎందరికో తనువు…

‘‌ప్రతి మనసులోను ఓ మందిరం’

చరిత్రాత్మక భూమిపూజ మహోత్సవానికి పూజ్య సర్‌ ‌సంఘ్‌చాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ భూమిపూజతో భవ్య మందిర నిర్మాణంతో పాటు ప్రజానీకంలో ఆత్మగౌరవ నిర్మాణానికీ,…

‘‌స్వయంసేవకుల సహజ గుణం – సేవ’

నేడు ప్రపంచం మొత్తం కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సమాజం మరువలేని పాత్రను పోషించింది. ఈ విపత్తుపై సమాజంలో సంభవిస్తున్న విభిన్న పరిణామాలను అర్థం…

భారత రక్షణ రంగంలో మరో మైలురాయి

కదన రంగంలో ఆట తీరు మారిపోయింది. సరిహద్దుల్లో కాలు దువ్వుతున్న శత్రువు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసింది. హద్దు మీరితే ఇబ్బందుల్లో పడక తప్పదు.…

Twitter
YOUTUBE