Month: April 2025

శ్రీలంకకు మోదీ మిత్రవిభూషణుడు

ఏ‌ప్రిల్‌ 4,5 ‌తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలకమైన ఘట్టంగా మిగిలిపోతుంది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో…

ఆ తాబేళ్లు… ఆ నేల …

ఉత్కళలో మరోసారి కూర్మావతార దర్శనమైంది. లక్షల సంఖ్యలో కూర్మాలు జన్మించాయి. ఇది ఆధ్యాత్మిక అద్భుతంగాను, శాస్త్రీయ సంభవంగాను కూడా చూస్తారు. ఓలివ్‌ ‌రిడ్లే తాబేళ్ల గురించి దేశమంతా…

వ్యాఖ్యాన వాహిని

‘‌భారతీయ తత్త్వశతకం’ కవయిత్రి. నవ కవితా కదంబం, అంతకు మూడేళ్ల ముందు ‘భావతరంగాలు’ పేరిట తొలిగా కవితల సంపుటికి రచయిత్రి. ‘మరో మాయాబజార్‌’ అం‌టూ వెలువడిన కథల…

దిల్‌సుఖ్‌నగర్‌ ‌పేలుళ్ల దోషులకు ఉరిశిక్ష ఖరారు

తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 8‌న 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసుకు సంబంధించి ఇండియన్‌ ‌ముజాహిదీన్‌ -ఐఎం‌కు చెందిన ఐదుగురు నిందితులు మహ్మద్‌ ‌రియాజ్‌…

అయోధ్య శ్రీరామ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలుగు ఖ్యాతి

రామాయణం, రామకథల ఆధారంగా నిర్మించిన డాక్యుమెంటరీలతో అయోధ్యలో అపురూప చలన చిత్రోత్సవం నిర్వహించారు. శ్రీరామ్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-2025 ‌పేరుతో నిర్వహించిన ఈ చలనచిత్రోత్సవంలో మన తెలుగువారు…

‌వంగభూమిలో వక్ఫ్ ‌మంటలు

వక్ఫ్ ‌చట్ట సవరణలకు నిరసన పేరుతో ముస్లిం మతోన్మాదులు మరొకసారి రెచ్చి పోవడానికి పథకాలు వేస్తారన్న అంచనాలు ఉన్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370 రద్దు,…

భారత్‌కు రాణా అప్పగింత..

భారతదేశం మారింది. ఒకప్పటిలా న్యాయం చేయాలని ఇతర దేశాలను కోరడం లేదు. పాలకుడు నిబద్ధత ఉన్నవాడైతే పాలన ఎలా ఉంటుందో ప్రధాని నరేంద్ర మోదీ చూపించారు. భారత్‌కు…

కార్టూన్‌ పోటీ ఫలితాలు – 2025

కార్టూన్‌ కళకళలాడాలి చుట్టూ ఉన్న సమాజంలో వీరంగం వేస్తున్న గోరోజనాన్ని వెక్కిరించేదే వ్యంగ్యచిత్రం. అదే కార్టూన్‌. ఈ ధరాతలాన్ని మోస్తున్నామన్నట్టు విన్యాసాలు చేసే నేతల వికారాలని తగ్గించేది…

బ్లాక్‌ ‌టీ

-వెంకట మణి భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది ఆ ‌విషయం విన్న దగ్గర నుంచి శ్యామల మనసు అదోలా అయి పోయింది. మధ్యాహ్నం…

‌భారతజాతిలో ఓ అద్భుతం

తమిళనాడులోని ఈరోడ్‌ ‌పట్టణంలో డిసెంబరు 22, 1887న పేదరికం తాండ విస్తున్న ఆ ఇంట్లో పదిమంది హడావిడిగా ఉన్నారు. లోపలినుంచి మూలుగు వినబడు తోంది. కాసేపటికి పసిపిల్లవాడు…

Twitter
YOUTUBE