‘కర్మయోగి’ భీష్మాచార్య

నివాళి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్‌ మల్లాపురం భీష్మాచారి సెప్టెంబర్‌ 12 రాత్రి నాగపూర్‌ నుండి భాగ్యనగర్‌కు రైలులో వస్తుండగా గుండెపోటుతో మరణించారు. భీష్మాచారి మే…

పట్టాలెక్కిన జిహాద్‌

– క్రాంతి, సీనియర్‌ జర్నలిస్ట్‌ భారత్‌ను అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించని మార్గం లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడిరది.…

సేవా దృక్పథంతోనే ఇదంతా సాధ్యం!

ఇటీవలి వర్షాలూ, వరదలూ తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. యథాప్రకారం సేవాభారతి బాధితులకు తనదైన తీరులో సేవలు అందించింది. అందరి మన్ననలు పొందింది. కులమో, మతమో ఆధారంగా…

విపత్తులతో రాష్ట్రం విలవిల

ఆంధ్రప్రదేశ్‌ను విపత్తులు చుట్టు ముడుతున్నాయి. పది రోజుల వ్యవధిలో విజయవాడను, ఆ వెంటనే గోదావరిజిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఆగస్టు 29న బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కృష్ణానది, దాని…

దేశంలోనే అతిపెద్ద భూస్వామి వక్ఫ్‌బోర్డు

భారత్‌లో వక్ఫ్ ‌బోర్డు వద్ద ఎంత భూమి ఉందనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. వారివద్ద మొత్తం పాకిస్తాన్‌ ‌వైశాల్యానికన్నా ఎక్కువ భూమి ఉందన్న వదంతులు వినిపిస్తున్నాయి.…

ఆ ఎమ్మెల్యేల తీరుతో తలవంపులు

తెలంగాణలో మరోసారి సెంటిమెంట్‌ హీట్‌ అందుకుంది. ప్రజా ప్రతినిధుల భాష ప్రజలను ఏవగించుకుంటున్నారు. నాయకులు వీధిరౌడీల మాదిరిగా తిట్టుకోవడం సంప్రదాయ రాజకీయ నాయకులను, రాజయకీయవాదులకు ఆవేదన కలిగిస్తోంది.…

అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఏడు రాష్ట్రాలు!

జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌ వచ్చే నవంబర్‌ 5వ తేదీన 60వ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని రాష్ట్రాలతో పాటు కొలంబియా జిల్లా (ఇక్కడ…

‘‌బెంగాల్‌కు స్వాతంత్య్రం ప్రకటించండి!’ మమతకు బాంగ్లాదేశ్‌ ‌ముస్లిం  మతోన్మాదుల పిలుపు

ఇటీవల బాంగ్లా పరిణామాలు ప్రపంచానికీ, ముఖ్యంగా ఆసియాకు ముప్పు తెచ్చేటట్టు ఉన్నాయి. షేక్‌ ‌హసీనా ఆ దేశం నుంచి బయటపడిన వెంటనే తాత్కాలిక ప్రభుత్వం ఇస్లామిస్ట్ ‌నాయకులను…

‘రాజకీయాన్నాధ్యాత్మీకరించాలి’

సెప్టెంబర్‌ 25 పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి ఆనందదీపం ఆరిపోయింది. మన జీవితదీపాలను వెలిగించి మనమిక అంధకారాన్నెదిరించాలి సూర్యుడు మరలిపోయాడు. మనమిక తారల వెలుగుల్లో దారితీయాలి మన…

Twitter
YOUTUBE